తెలంగాణలో అత్యధికంగా జహీరాబాద్లో సాగుసంగారెడ్డి జిల్లాలో 3వేల ఎకరాల్లో పంటఇక్కడ సాగుకు అనుకూల వాతావరణంఆలు రైతులకు సర్కారు ప్రోత్సాహంసబ్సిడీపై బిందుసేద్యం పరికరాలు అందజేతకోల్డ్ స్టోరేజీల ఏర్పాటుక
సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయంఅర్హులకు న్యాయం చేయాలన్నదే సీఎం ఆలోచనమెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది : మెదక్ కలెక్టర్ హరీశ్ మెదక్, నవంబర్ 8 : గతంలో పట్టా �
చకచకా కొనసాగుతున్న నిర్మాణ పనులుత్వరలో అందుబాటులోకి బ్రిడ్జివంతెనతో పాటురోడ్డు నిర్మాణ పనులు పూర్తిహర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు అమీన్పూర్, నవంబర్ 8 : కొన్నేండ్లుగా ఇబ్బంది పడుతున్న ప్రయాణిక�
నర్సాపూర్, నవంబర్ 8: పోడు భూములకు సంబంధించిన అంశంపై 15 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశామని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రశాంత్కుమార్ తెలిపారు. మండల పరిధిలోని కాగజ్ మద్దూర్లో సోమవారం ఫారెస్ట్ బీట్ ఆ
అల్లాదుర్గం, నవంబర్ 8: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ రజినీకాంత్ తెలిపారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో అల్లాదుర్గం, ముస�
జిల్లాలో కలకలంరేపుతున్న హత్యలు ఈ సంవత్సరం జనవరి నుంచి అక్టోబర్ వరకు 18 హత్యలు జిల్లా వ్యాప్తంగా 129 మందిరౌడీ షీటర్లు మెదక్, నవంబర్ 7 :మెదక్ జిల్లాలో వరుస హత్యలతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఎక్కడి న�
రామాయంపేట/ చేగుంట/ నిజాంపేట/ తూప్రాన్/రామాయంపేట రూరల్ నవంబర్ 7: రెండు రోజులుగా ఓటరు నమోదు ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నది 18 ఏండ్లు నిండిన యువతీ యువకులు తమ ఓటు నమోదు చేసుకోవాలని తూప్రాన్ తహసీల్దార్ శ్ర�
కర్నూలు నుంచి కోహీర్కు వలస కూలీలు పత్తి ఏరుతూ ఉపాధి కిలోకు రూ.10 నుంచి 12 కూలీ కష్టకాలంలో ఆదుకుంటున్న స్థానిక రైతులు కోహీర్, నవంబర్ 7 : వలస కూలీలకు జీవనోపాధి కల్పించడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలుస్త�
శాశ్వత పరిష్కారం దిశగా సర్కారు అడుగులు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్ 8వ తేదీ వరకు అవకాశం మెదక్ జిల్లాలో 6867 ఎకరాల్లో పోడు భూములు సాగులో 3265 మంది రైతులు సంగారెడ్డి జిల్లాలో 2958 ఎకరాలు.. 1501 మంది సాగు ఏండ�
విద్యార్థులకు పౌష్టికాహారం నిత్యం సరఫరా కొవిడ్ నియమాలు పాటిస్తూ లక్షల్లో నాణ్యమైన భోజనాలు తయారీ సంగారెడ్డిలో రోజూ 1.45 భోజనాలు చేరవేత అధునాతన యంత్రాలతో గంటల వ్యవధిలో మీల్స్ రెడీ కరోనా సమయంలో ఆపన్నహస్త
కొమురవెల్లి క్షేత్రంలో మరో ఆధ్యాత్మిక కేంద్రం పూర్తయిన ఎల్లమ్మ ఆలయ నిర్మాణం మహాబలిపురంలో కృష్ణశిలలతో తయారైన విగ్రహం రేపటి నుంచి 11 వరకు ప్రతిష్ఠాపనోత్సవాలు యాగశాల, చలువ పందిళ్ల ఏర్పాటు.. శ్రీశైలం పీఠాధి
ఎంపీ ప్రభాకర్రెడ్డి | అన్నదాతల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన భారత్
కోట్లాది రుపాయలతో అభివృద్ధి పనులు వైభవంగా ఎల్లమ్మ్రప్రతిష్ఠాపనోత్సవాలు ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి చేర్యాల, నవంబర్ 6 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రాభివృద్ధి పై టీఆర్ఎస్ సర