హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం డైరెక్టర్పటాన్చెరు, నవంబర్ 15 : నూతన విద్యావిధానం (ఎస్ఈపీ) పరివర్తనాత్మక మార్పునకు ఉద్దేశించారని, సృజనాత్మక అంశాల మేలు కలయికతో పాఠ్యాంశాల రూపకల్పనతో సహా వీలైనప్పు�
మెదక్, నవంబర్ 15 : రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని పౌర సరఫరాల కమిషనర్ అనిల్కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం వరి ధాన్యం కొనుగోళ్లపై అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, అధికారులతో ఆ
Crime news | ఎదురెదురుగా వచ్చి రెండు బైకులు ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన రామయంపేట పట్టణంలోని పాత జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది.
మద్యం నూతన పాలసీతో కొత్త ఉత్సాహం దరఖాస్తు చేసుకునేందుకు అనేక మంది ఆసక్తి ఈఎండీ రద్దు…ఆరు స్లాబ్ల విధానంతో పెరిగిన ఆసక్తి మద్యం దుకాణ వార్షిక టర్నోవర్ ట్యాక్స్ పది రెట్లకు పెంపు వాక్ ఇన్ స్టోర్కు �
మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉండే పంట ఎకరాకు 30 నుంచి 40 టన్నుల దిగుబడి రూ.లక్షకు పైగా ఆదాయం సాగుపై కోహీర్ మండల రైతుల ఆసక్తి కోహీర్, నవంబర్ 14: అరటి సాగుతో రైతన్నలకు అధిక ఆదాయం సమకూరుతున్నది. ప్రభుత్వం అంది�
కోనాపూర్లో అదనంగా రూ.38లక్షలతో బృహత్ పల్లె ప్రకృతి వనం మండల వ్యాప్తంగా 15 పల్లె ప్రకృతి వనాలకు రూ.40లక్షల నిధులు మంజూరు రామాయంపేట, నవంబర్ 14: పల్లె ప్రకృతి వనాలతో పల్లెకు కొత్త అందాలను తెచ్చింది. సీఎం కేసీఆర
హవేళీఘనపూర్, నవంబర్ 14:అడవుల పరిరక్షణ, జంతువుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ రెండు అంశాలపై అవగాహన కల్పించేందుకు మెదక్ జిల్లా సరిహద్దు గ్రామం పోచారం అభయారణ్యం ఆవరణలో రూ.60 లక్షలతో ఏర్పాటు చేసిన వన విజ్ఞా�
వర్గల్, నవంబర్ 14 : వర్గల్ ప్రసిద్ధ ఆలయాలైన నాచగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవాలయం, వర్గల్ విద్యాదరి సరస్వతీ అమ్మవారి క్షేత్రాలు ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. కార్తీకమాసం అందులోనూ సెలవు కావడంతో భక
పాడిరైతుల కోసం పథకాల వెల్లువ..ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ఆర్థిక వృద్ధిమెదక్ జిల్లాలో 2,490 మంది రైతులుజిల్లాలో ఏడు పాల శీతలీకరణ కేంద్రాలుమెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 13 :తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుత�
సిద్దిపేట అర్బన్, నవంబర్ 13 : వంద శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ జరిగిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు హ్యాబిటేషన్స్, గ్రామాలు, మండలాల వారీగా లక్ష్యాలను నిర్దేశించాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్�
పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధులుయువ నాయకులే అభివృద్ధి ప్రచారకులువిద్యాక్షేత్రంగా సిద్దిపేట జిల్లాకేంద్రంఉపాధి కల్పనకు ఐటీ టవర్స్, పరిశ్రమలుపటిష్టంగా విద్యార్థి కమిటీలు వేయాలిసిద్దిపేట నియోజక�
వ్యాక్సినేషన్లో తెలంగాణ ముందుండాలిప్రభుత్వ దవాఖానలపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలికలెక్టర్లతో పాటు వైద్యారోగ్య శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలివీడియో కాన్ఫరెన్స్
24 కిలోమీటర్లు 7 గ్రామాలకు అందుబాటులో డబుల్లైన్ బీటీ రోడ్డుమొదటి విడతగా 11 కిలోమీటర్లకు రూ. 15 కోట్ల నిధులు మంజూరు3.5 కిలోమీటర్ల వరకు పూరైన రోడ్డుమనోహరాబాద్ ,నవంబర్13:తెలంగాణ ప్రభు త్వం ఏర్పడిన అనంతరం మారుమ
మెదక్ రీజియన్ నుంచి ఏర్పాటుఅతి తక్కువ ధరతో అందుబాటులో ఆర్టీసీ సేవలు8 డిపోల నుంచి బస్సులు..సంగారెడ్డి, నవంబర్ 13: శబరిమలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడుపనున్నారు. మెదక్ రీజియన్ నుంచి 8 డిపోల నుంచి శబరిమ