పట్టుదల ఉంటే అంతర్జాతీయ స్థాయికి ఎదగవచ్చు ఎదిగే పిల్లలకు క్రీడలు ఎంతో అవసరం ఫుట్బాల్ స్టేడియం ప్రారంభంలో మంత్రి హరీశ్రావు సిద్దిపేట, జూన్ 1 : క్రీడాకారులు పట్టుదలతో సాధన చేసి అంతర్జాతీయ స్థాయికి ఎదగ
14 దరఖాస్తులు పెండింగ్లో = జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ మెదక్, మే 31 (నమస్తే తెలంగాణ): టీఎస్ఐపాస్ విధి విధానాలు, మార్గదర్శకాలకనుగుణంగా పరిశ్రమలు నెలకొల్పుటకు పెట్టుకున్న దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరి�
మనిషి బతికున్నంత కాలం క్షణం తీరిక లేకుండా బ్రతుకుతాడు. కానీ, విగత జీవిగా మారిన తర్వాత ఎక్కడో చెట్ల వద్ద, పుట్టల వద్ద ఖననం చేయడం అనాది నుంచి వస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం చేపడతున్న పట్టణ ప్రగతి కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతి నిధులతోపాటు మున్సిపల్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ సూచించారు.
సదాశివపేట పట్టణం దినదినాభివృద్ధి చెందుతున్నది. పట్టణంలో ప్రజల అవసరాలు తీర్చేలా వెజ్, నాన్వెజ్ మార్కెట్ మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానున్నది. సీఎం కేసీఆర్ సదాశివపేట మున్సిపాలిటీకి భారీగా ని�
ముద్ర పథకంలో భాగం గా వీధి వ్యాపారులకు ఆర్థికసాయం అందించడం ద్వారా స్వయం ఉపాధి కల్పిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మంగళవారం దేశవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘ముద్ర’ ద్వారా ప్రయో�
అవసరమైన వారికి సిద్దిపేట ప్రభుత్వ, ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానల్లో ఆపరేషన్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ కాశీనాథ్ నంగునూరు, మే 30 : ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి �
కంగ్టి, మే 30: లింగాయత్ సమాజ్ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం కంగ్టిలో నూతనంగా నిర్మించిన బసవేశ్వర విగ్రహాన్ని భాల్కి హీరేమఠ్�
ఇతర పంటల సాగు వైపు అన్నదాతలు సిద్దిపేట జిల్లాలో పెద్ద ఎత్తున రిజర్వాయర్లు నేడు గజ్వేల్లో వానకాలం సాగుపై సదస్సుపూర్తి ఏర్పాట్లు చేసిన వ్యవసాయ శాఖ అధికారులు హాజరుకానున్న మంత్రులు హరీశ్రావు, నిరంజన్ర�
ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు పాపన్నపేట/శివ్వంపేట/చిలిపిచెడ్/నిజాంపేట/రామాయంపేట/నర్సాపూర్, మే 30 : పల్లెల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ఐదో విడుత పల్లెప్రగతిని విజయవంతం చేయాలని నిజాంపేట ఎం�
మెదక్ రూరల్,మెదక్, మే 30 (నమస్తే తెలంగాణ) : ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే ప్రజావాణిని నిర్వహిస్తునట్లు జిల్లా ఎస్పీ రోహణి ప్రియదర్శిని అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధానకార్యాలయంలో ప్రజావాణి నిర్�