జహీరాబాద్ డివిజన్లో 2200 దరఖాస్తులు జిల్లాస్థాయి అధికారి పర్యవేక్షణలో 7 బృందాల సర్వే ప్రత్యేక యాప్లో పరిశీలించి, ఆన్లైన్లో నమోదు చేస్తున్న సిబ్బంది జహీరాబాద్, జూన్3: ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున�
మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 2,75,000 మెట్రిక్ టన్నుల కొనుగోలు వర్షాలు కురుస్తున్నందున అధికారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలి రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ అనిల్కుమార్ మనోహరాబాద్, తూప్రాన్ మండలాల్లో ధాన్య�
మెదక్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి మెదక్ జిల్లాలో సర్వం సిద్ధమైం ది. కరోనా నేపథ్యంలో గత సంవత్సరం సాదాసీదాగా నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలు ఈ సంవత్సరం వైభవంగా నిర్వహి�
నేడు 54 క్రీడా ప్రాంగణాలు ప్రారంభం జిల్లాలో 647 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు 322 క్రీడా ప్రాంగణాలకు స్థలాల ఎంపిక పూర్తి క్రీడాకారులను ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీల�
ఊరూరా అవగాహన కార్యక్రమాలు ఆన్లైన్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలి పోలీసుశాఖ ఆధ్వర్యంలో సదస్సులు శివ్వంపేట/కొల్చారం/నిజాంపేట/టేక్మాల్, జూన్ 1 : ప్రతిఒక్కరూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్సై రవికాం�
రెండు నెలల్లో అందుబాటులోకి గౌడ ఏసీ ఫంక్షన్ హాల్ నియోజకవర్గంలో 529 మంది గీత కార్మికులకు గుర్తింపు కార్డులు అందజేత ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు సిద్దిపేట అర్బన్, జూన్ 1 : గీత కార్మికులందరిక�
మెదక్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి మెదక్ జిల్లాలో సర్వం సిద్ధమైం ది. కరోనా నేపథ్యంలో గత సంవత్సరం సాదాసీదాగా నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలు ఈ సంవత్సరం వైభవంగా నిర్వహి�
సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి రేపటి నుంచి జిల్లాలో బడి బాట సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 1: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంగారెడ్డి అదనపు కలెక్ట
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం పాలకుల సంకల్పం ఉంటే అద్భుతాలు ప్రజలకు పాలన చేరువ చేసిన సీఎం కేసీఆర్ యాభై ఏండ్ల అభివృద్ధి ఎనిమిదేండ్లలో సాధ్యమయ్యే నదికే నడక నేర్పిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కాళేశ్వరం ప�
పచ్చిరొట్ట ఎరువులతో సాగును పెంచుకోవాలి రాష్ట్రంలో వరి తక్కువగా పండించే జిల్లా సంగారెడ్డి పత్తి, కంది, ఆముదం పంటలు అధికంగా పండించాలి రైతు సంక్షేమానికి అనేక పథకాలు అమలు ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీ�
రాష్ట్రాన్ని అప్రతిష్టపాల్జేస్తున్న బీజేపీ అద్భుత ప్రగతిని జీర్ణించుకోలే ప్రతిపక్షాల విమర్శలు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి గజ్వేల్, జూన్ 1 : రాష్ట్రంలో జరిగిన అద్భుత ప్రగతిని కేంద్రంలోన�