మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద మెదక్ అర్బన్, ఆగస్టు 5: మెదక్ జిల్లా న్యాయస్థాన సముదాయంలో ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశ�
8 నుంచి 20వ తేదీ వరకు వేడుకలు నిర్వహించాలి రోజుకో కార్యక్రమం.. అధికారుల పర్యవేక్షణ 12 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వ కార్యాలయాలపై విద్యుత్ వెలుగులు సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వజ్రోత్సవ వేడు�
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో సింగూరుకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు మూడు గేట్లను రెండు మీటర్ల ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని �
బయోమెట్రిక్ ద్వారా అభ్యర్థుల అటెండెన్స్ సంగారెడ్డి జిల్లాలో పది పరీక్షా కేంద్రాలు హాజరుకానున్న 5766 మంది అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్త్ సంగారెడ్డి అర్బన్, ఆగస్టు5: ఉద్యోగా�
సీఎం కేసీఆర్ తెచ్చిన గొప్ప కార్యక్రమం దశలవారీగా అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తాం ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు ఏడాది పూర్తయిన సందర్భంగా సంబురాలు చేసుకున్న వట్పల్లి మండలం బుడ్డాయిపల్�
భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు నిష్టతో పూజలు చేసిన మహిళలు కిటకిటలాడిన ఆలయాలు మెదక్ మున్సిపాలిటీ/ పెద్దశంకరంపేట/ రామాయంపేట/ వెల్దుర్తి/ శివ్వంపేట/ పాపన్నపేట/ చేగుంట, ఆగస్టు 5 : వరలక్ష్మీ వ్రతాలను జిల్లా
తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర మరువలేనిది సిద్దిపేట, ఆగస్టు 4 : జర్నలిస్టుల సంక్షేమానికి రూ.100 కోట్ల నిధిని ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని, దేశంలోనే ఎక్కువ అక్రిడిటేషన్ కార్డులు అందించిన రాష్ట్�
నంగునూరు పాటిగడ్డ మీద టెర్రకోట బొమ్మలు నంగునూరు, ఆగస్టు 4 : శాతవాహనుల కాలంలో నంగునూరు ఒక చారిత్రాత్మక ప్రదేశంగా విరాజిల్లిందని, అందుకు నిదర్శనం పాటిగడ్డ మీద శాతవాహనుల కాలం నాటి టెర్రకోట బొమ్మలు లభించాయన�
సీఎం కేసీఆర్ మానసపుత్రిక డబుల్ బెడ్రూం ఇండ్లు జిల్లాలో 4 వేలకు పైగా ఇండ్లు పంపిణీకి సిద్ధం కష్టజీవులకు గేటెడ్ కమ్యూనిటీ తరహాలో నిర్మాణం పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్ స్వప్నం మంత్రి హర�
ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాలయాలు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు త్వరలోనే మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలకు శాశ్వత భవనం సిద్దిపేట అర్బన్, ఆగస్టు 4 : దేశం
అక్రిడిటేషన్ ఆధారంగా అర్హులకు వర్తింపజేస్తాం తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎనలేనిది వృత్తిధర్మాన్ని పాటించాలి..సమాజ హితానికి కృషిచేయాలి జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి త్వరలో మీకో�
ఊరూరా ప్రారంభమైన హరితహారం గ్రామాల్లో మొక్కలను పంపిణీ చేస్తున్న సర్పంచ్లు రామాయంపేట, ఆగస్టు 4 : మొక్కల పెంపకాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతిఒక్కరూ మొక్కల పర్యవేక్షణ బాధ్యత తీసు కోవాలని ఎంపీడీవో ఉమాదేవ�