నేడు వరలక్ష్మీ వ్రతం మెదక్ మున్సిపాలిటీ/అందోల్, ఆగస్టు4: శ్రావణ మాసం అంటేనే శుభ ముహూర్తాల వేదిక. ఈ సమయంలో చేపట్టే కార్యాలకు తిరుగుండదని ప్రతీతి. శ్రావణంలో వరలక్ష్మీ వ్రతం అత్యంత శ్రేష్టమైనది. శ్రావణ మాస
భారీగా పెరిగిన భూగర్భ జలమట్టాలు కరువు తీరా కురిసిన వానలు నిండుకుండల్లా ప్రాజెక్టులు ఎండిపోయిన బోర్లలోనూ ఉబికివస్తున్న నీరు రెండు పంటలకు ఢోకాలేదంటున్న రైతులు మెదక్ జిల్లాలో పూర్తి స్థాయిలో నిండిన 1257 చ
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సూసైడ్ ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్న జంట మృతుల్లో రెండేండ్ల చిన్నారి అక్రమ సంబంధమే ప్రాణాలు తీసిందా..? సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూరులో కలకలం మధ్యప్రదేశ్ �
ఇంకా ప్రారంభం కాని చోట వెంటనే మొదలుపెట్టాలి నాణ్యతలో రాజీ పడొద్దు సంగారెడ్డి కలెక్టర్ శరత్ నాయక్ కలెక్టరేట్లో విద్యా,ఇంజినీరింగ్శాఖ అధికారులతో సమీక్ష పనుల్లో జాప్యంపై అసంతృప్తి సంగారెడ్డి కలెక్
స్వాతంత్య్రం వచ్చి 75వసంతాలు పూర్తి 8వ తేదీ నుంచి 22 వరకు వజ్రోత్సవాలు ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలి ఏర్పాట్లకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు అన్ని వర్గాలను భాగస్వాములు చేయాలి మెదక్, స�
ఈఎస్ఐ దవాఖానలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు.
గ్రామ రెవెన్యూ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. వీఆర్వో వ్యవస్థ రద్దు చేసిన ప్రభుత్వం రెండేండ్లుగా వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా శాఖల్లో ఉన్న ఖాళీల ప్ర�
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని మున్సిపల్ కౌన్సిలర్ జయశ్రీ అన్నారు. హరితహారంలో భాగంగా బుధవారం 8వ వార్డులో రోడ్డుకు ఇరువైపులా స్థానికులతో కలిసి మొక్కలు నాటారు.
కూలీల కొరతతో పత్తి పంట సాగు చేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విత్తనాలు విత్తిన నాటి నుంచి కలుపు తీత, అడుగు మందులు వేయడం, పంటకు వ్యాపించే చీడపీడల నివారణకు మందుల పిచికారీ వంటి పనులు చేసేందుకు
మూడేండ్ల వయస్సులోనే మూడు రికార్డులు సొంతం చేసుకున్నాడు మబ్బు వర్షిత్ ప్రద్యుమ్న. సంగారెడ్డి జిల్లా బల్దియా పరిధిలోని భారతీనగర్ డివిజన్ ఓల్డ్ ఎంఐజీలో నివాసం ఉండే డాక్టర్లు అనిల్కుమార్, అఖిల దంపత�
మెదక్కు రైలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది పదేండ్లు అధికారంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాలేదు.. గతంలో ఎరువులు కావాలంటే సనత్నగర్కు వెళ్లేవాళ్లం అధికారం, రాజకీయం �
తొలిగంటలో బిడ్డకు ఇస్తే మొదటి టీకాతో సమానం పాలు ఇవ్వడం తల్లీబిడ్డకు ఆరోగ్యం మొదటి చెకప్ నుంచే తల్లులకు అవగాహన కల్పించాలి తలి ్లపాలు ముద్దు -డబ్బాపాలు వద్దు నినాదాన్ని ప్రచారం చేయండి ఆర్థిక, వైద్యారోగ్�