దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు కూలీల నుంచి ఓనర్లుగా మారిన లబ్ధిదారులు సొంతంగా యూనిట్లు నిర్వహిస్తూ పలువురికి ఉపాధి కల్పన ఆర్థికంగా ఎదుగుతున్న కుటుంబాలు ఏడాదిలో ఎంతో మార్పు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతల�
కేరళ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ వెంకటేశ్వర్లు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నంద్యాల చంద్రారెడ్డి మానవ వనరుల కేంద్రం ప్రారంభం పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం సిద్దిపేట టౌన్, ఆగస్టు 21: సమాజ అభివృద్ధ
రక్షణ కోసం ట్రీ గార్డులు ఏర్పాటు ఇంటింటికీ మొక్కల పంపిణీ పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని పిలుపు మెదక్లో త్రివర్ణ పతాకాలతో ముస్లిం మైనార్టీల భారీ ర్యాలీ నే
నాటిన మొక్కలు ప్రాణవాయువును ఇస్తున్నాయి సీఎం కేసీఆర్ ఆలోచనతో పర్యావరణ పరిరక్షణ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సంగారెడ్డి న్యూస్ నెట్వర్క్, ఆగస్టు 21: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగ
సంగారెడ్డి కలెక్టర్ శరత్ తొగర్పల్లిలో ఫ్రీడం పార్కు ప్రారంభం కొండాపూర్, ఆగస్టు 21: గ్రామాల్లో ఫ్రీడం పార్కుల ఏర్పాటుతో పచ్చని అందాలు కనువిందు చేస్తున్నాయని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాపాడాలని సంగార
కృష్ణతత్వమే ప్రతిసమస్యను పరిష్కరిస్తుంది ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పటాన్చెరు, ఆగస్టు 21: కృష్ణతత్వమే ప్రతి సమస్యను పరిష్కరిస్తుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శనివారం రా�
పెద్దఎత్తున మొక్కలు నాటిన ప్రజలు భాగస్వాములైన ప్రజాప్రతినిధులు, అధికారులు కొనసాగుతున్న స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు కోలాహలంగా మారిన పల్లె, పట్టణం స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు జిల్లాలో ఉత్సాహంగా కొ
ఏడుపాయల వనదుర్గామాత దర్శనానికి పోటెత్తిన భక్తులు ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లింపు రంగురంగుల గాజులతో అమ్మవారి అలంకరణ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు రేణుకాఎల్లమ్మ విగ్రహప్రతిష్ఠ మహోత్సవం
మల్లన్న క్షేత్రంలో భక్తుల రద్దీ స్వామివారిని దర్శించుకున్న 20వేల మంది భక్తులు భక్తిశ్రద్ధలతో బోనాల సమర్పణ మొక్కులు చెల్లించుకున్న మహిళలు చేర్యాల, ఆగస్టు 21 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం �
జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 972 డబుల్ బెడ్రూం ఇండ్లు సిద్ధం రహ్మిత్నగర్లో 312, హోతి (కే)లో 660 1411 మంది అర్హుల గుర్తింపు కోహీర్ మండలం దిగ్వాల్లో 88 నిర్మాణం లబ్ధిదారుల ఎంపిక పూర్తి రూ.44 కోట్లతో ఇండ్ల నిర్మ
తెలంగాణ వచ్చాక అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకొంటున్నారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. ఆదివారం తూప్రాన్ పెద్దచెరువు కట్టపైన గంగామాత దేవాలయంలో నిర్వహించిన బోనాల జాతరల
టీఆర్ఎస్ హయాంలోనే నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి నర్సాపూర్, ఆగస్టు 21 : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోనే ఆలయాలు అభివృద్ధ్ది చెందాయని ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. ఆదివారం నర్సాపూర్ పట్టణంలో
రోడ్ల రీబిటింగ్కు పుష్కలంగా నిధులు రూ.9.55 కోట్లు మంజూరు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రత్యేక కృషితో నిధులు కొల్చారం, ఆగస్టు21: రోడ్లు ప్రగతికి సూచికలు. ఒక ప్రాంతంలో రవాణా వ్యవస్థ మెరుగుపడి, ప్రయాణం స�
అర్హులకు ఉచితంగా డబుల్ బెడ్రూం ప్రతి పేదోడికి ఇల్లు అందించడమే టీఆర్ఎస్ లక్ష్యం త్వరలోనే సొంతింటి జాగాలో ఇల్లు కట్టుకునేందుకు రూ.3లక్షల సాయం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇండ్లు అందిస్తున్నాం.. ఆర్థిక, వ�
మంత్రాలను నమ్మి ప్రాణం మీదకు తెచ్చుకోవద్దు వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువ పాపన్నపేట, ఆగస్టు20: వర్షాకాలం వచ్చిందటే చాలు గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో పాముల బెడద ఉంటుంది. పాము కాటుకు గురై పదుల సంఖ్యలో ప్రజల