మెదక్ జిల్లాకు 4,965 ఇండ్లు కేటాయింపు.. ఇప్పటికే 2,344 బెడ్ రూం ఇండ్లు పూర్తి… మొదటి విడతలో 561 మందికి పంపిణీ నేడు జిల్లా కేంద్రంలో సామూహిక గృహ ప్రవేశాలు మౌలిక సదుపాయాలకు రూ.6 కోట్లు డబుల్ బెడ్ రూం నిర్మాణాలక�
బ్లాక్ స్పాట్లు గుర్తించినా నివారణ చర్యలు శూన్యం.. జాతీయ రహదారి నిర్మాణంలోనే ఎన్నో లోపాలు పట్టించుకోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వేగ నియంత్రణకు స్టాపర్లు, సూచికలు, రెయిలింగ్ లేక ప్రమాదాలు అనుమ
పైలట్ ప్రాజెక్టుగా న్యాక్ మూడు నెలల కుట్టుశిక్షణలో ఉచితంగా టైలర్ మిషన్లు రామాయంపేటలో కుట్టు మిషన్లు అందజేసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి రామాయంపేట, ఆగష్టు 23 : మహిళలు వృత్తిలో నైపుణ్యం సాధించి ఆర�
మెదక్ మున్సిపాలిటీ/హవేళీఘనపూర్,ఆగస్టు 24 : చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నుంచి రెండు రోజుల పాటు మెదక్లో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లె�
దంపతుల హత్య మండలంలోని పైతరలో తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన నిమ్మన్నగారి లక్ష్మారెడ్డి (55), నిమ్మన్నగారి లక్ష్మి (50) అనే దంపతులు మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యా రు.
జాతీయ భావాన్ని పెంపొందించాయి చేగుంట/నర్సాపూర్/రామాయంపేట/కొల్చారం, ఆగస్టు 23 : తెలంగాణలో స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు దేశం గర్వించేలా నిర్వహించి ప్రతి ఒక్కరిలో జాతీయ భావాన్ని పెంపోందించాయని చేగుంట ఎంప�
ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, ఆగస్టు 23 : రాష్ట్రంలోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, కేంద్రం చేసేది నల్ల చట్టాలని మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. కేంద్రంలోన�
మెదక్ అర్బన్, ఆగస్టు22: అర్జీదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ బాలస్వామి అధికారులకు సూచించారు. సోమవారం మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆ
స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకున్న సీఎం కేసీఆర్ స్వతంత్ర పోరాటయోధుల వారసులకు ఘన సన్మానం ఖండాంతరాల్లో తెలంగాణ కీర్తిని చాటిన క్రీడాకారులకు అభినందనలు అట్టహాసంగా ముగిసిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు �
ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ మెదక్, ఆగస్టు22 (నమస్తే తెలంగాణ): మెదక్లో డబు ల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు కోసం మొదటి విడుతలో 561 మంది అర్హులను గుర్తించినట్ల