కరువు నుంచి కాపాడే ప్రకృతి పండుగ బంజారాల సంస్కృతికి ప్రతీక తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు గిరిజన తండాల్లో తీజ్ సంబురాలు పెండ్లి కాని యువతులకు ప్రత్యేకం చివరి రోజు భక్తి శ్రద్ధలతో తీజ్ల నిమజ్జనం గ�
రేపు పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష పరీక్షా కేంద్రాలకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు సంగారెడ్డిలో 43, మెదక్ జిల్లాలో 28 సెంటర్లు రెండు జిల్లాల్లో హాజరవనున్న 27,272 మంది అభ్యర్థులు మెదక్ అర్బన్/ రామాయంపేట, �
కిలో రూ.94కు చేరిన సీఎన్జీ ఇంధన ధర బంక్ల ముందు బారులు తీరుతున్న వాహనాలు సరిపడా గ్యాస్ లేకపోవడంతో వాహనదారుల తీవ్ర ఇబ్బందులు సిటీబ్యూరో, ఆగస్టు 26 ( నమస్తే తెలంగాణ ) : పెరిగిన సీఎన్జీ (కంప్రెస్డ్ నేచురల్ గ�
నిర్వాహకులు అనుమతులు తీసుకోవాలి గణేశ్ మండపాల్లో జాగ్రత్తలు పాటించాలి శాంతియుతంగా ఉత్సవాలు నిర్వహించాలి నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు పోలీస్స్టేషన్లలో శాంతి కమిటీ సమావేశాలు పెద్దశంకరంపేట/ అల్�
నర్సాపూర్ పట్టణ ప్రజల రక్షణ ముఖ్యం మున్సిపల్ సమావేశంలో అదనపు కలెక్టర్ తీర్మానాలను అమోదించిన కౌన్సిలర్లు నర్సాపూర్, ఆగస్టు 26 : మున్సిపాలిటీలోని ప్రజలను కోతుల బెడద నుంచి విముక్తి కలిగిస్తామని అదనపు క
ఫుడ్ సెక్యూరిటీ కార్డుదారులకు ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య శ్రీ సేవలు అమలు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సర్కార్, ప్రైవేట్ దవాఖానల్లో చికిత్సకు అనుమతి మెదక్ జిల్లాలో 2 లక్షల మందికి ప్రయోజనం ప
తొమ్మిదేండ్లలోపు పిల్లలే వైరస్ బాధితులు పొరుగు రాష్ర్టాల్లో నమోదవుతున్న కేసులు అప్రమత్తమైన రాష్ట్ర వైద్యాధికారులు సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకోకముందే రకరకా�
1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమం అభ్యాసనా సామర్థ్యం పెంచడమే లక్ష్యం ఏడాది పాటు అమలు ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తి సదాశివపేట, ఆగస్టు 26: చిన్నారుల భవితకు ప్రభుత్వం తొలిమెట్టు కార్యక
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం రోగులకు తప్పనున్న ఇబ్బందులు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణవాసులు అందోల్, ఆగస్టు 26: జోగి
నాడు ఉపాధి కోసం పట్నం నేడు ఉన్న ఊరిలోనే వ్యాపారం సమోసాలు తయారు చేస్తూ మరో 10మందికి ఉపాధి అవకాశం దుబ్బాక, ఆగస్టు 25 : దళితబంధు పథకం ఆ కుటుంబంలో వెలుగు నింపింది. నాడు ఉపాధి కోసం పట్నం వెళ్లిన అతనికి ఉన్న ఊరిలోనే
ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గజ్వేల్, ఆగస్టు 25 : పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను పూజిద్దామని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్
ప్రభుత్వ దవాఖాన నిర్వహణ బాగుంది ఒడిశా అడ్మినిస్ట్రేటీవ్ అధికారులు గజ్వేల్ జిల్లా దవాఖాన సందర్శన మిరుదొడ్డి, ఆగస్టు 25 : దేశంలోనే ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్తో పాటు పల్లెల్లో మతచిచ్చు రేపుతున్న ఎమ్మెల్�
జీవనశైలికి దగ్గరగా గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు : ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ హుస్నాబాద్లో ఉత్సాహంగా గిరిజనుల తీజ్ ఉత్సవాలు హుస్నాబాద్, ఆగస్టు 25: రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్�
లక్షలాది రూపాయల వసూలులో నిర్లక్ష్యం పూర్వపు ఘటనలో మేల్కొనని ఆలయ అధికారులు కోర్టులకు ఎక్కుతున్న టెండరుదారులు చేర్యాల, ఆగస్టు 25 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయానికి సంబంధించిన టెండర్లకు సంబంధ�