క్రీడల్లో రాణిస్తున్న బొల్లారం ఆదర్శ పాఠశాల విద్యార్థులుజిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు బొల్లారం, ఆగస్టు 28 : ప్రతీవ్యక్తి జీవితంలో క్రీడలు, రోజువారి కార్యకలాపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం ఈ రో�
ఒలింపిక్స్లో భారత పతకాన్ని రెపరెపలాడించిన క్రీడాకారుడు22 ఏండ్ల పాటు హాకీకి సుదీర్ఘ సేవలుహాకీ మాంత్రికుడిగా కీర్తి ప్రతిష్ఠలు‘రాజీవ్ ఖేల్ రత్నా’ అవార్డును ‘ధ్యాన్చంద్ ఖేల్ రత్నా’ మార్చిన కేంద్ర
కేపీహెచ్బీ కాలనీ : బాటసారులు, ఆకలితో అలమటించే పేదల కడుపునింపాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నపూర్ణ క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. నగరంలో ప్రధాన చౌరస్తాలు, రోడ్ల పక్కన ఏర్పాటు �
శామీర్పేట: తూంకుంటలో శనివారం బొడ్రాయి(నాభిశిల) ప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా జరిగింది. బొడ్రాయి ప్రతిష్ఠించిన వేద పండితులు హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. ప్రతిష్ఠాపన సందర్భంగా ప్రత్యేక పూజలు, ఉద్వాసన, ప
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి , అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్/ మెదక్ మున్సిపాలిటీ , ఆగస్టు 27 : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి గణప�
పారిశుధ్య పనులపై అధికారుల నిర్లక్ష్యంజడ్పీ సీఈవో ఆగ్రహం కొల్చారం, ఆగస్టు 27: సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి, శానిటేషన్ చేయించాలని ఎంపీడీవోలు, ఎంపీవోలకు సూచించినప్పటికీ అధికారులు నిర్ల
ప్రొటెంచైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి రామచంద్రాపురం, ఆగస్టు 27: ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం భారతీనగర్ డ
జహీరాబాద్ మండలంలోని బుచినెల్లి పారిశ్రామిక పార్కును సందర్శించిన అనంతరం మ్యాప్ను పరిశీలిస్తున్న టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు (ఫైల్) బుచినెల్లిలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేసిన ప్రభుత్వం
ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు జహీరాబాద్, ఆగస్టు 26 : పేదలు తమ ఆడపిల్లల పెండ్లి చేసేందుకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేస్తున్నారని జహీర�
శివ్వంపేట మండలంలో ప్రభత్వ పాఠశాలలను సందర్శించిన అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మనోహరాబాద్, ఆగస్టు 26: నెలాఖరులోగా పాఠశాలలను సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శివ్వంపేట మండలం పెద్దగ�
గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో నెలరోజులు శిక్షణఎస్బీఆర్ఎస్ఈఐటీ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ మెదక్, ఆగస్టు 26 : స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం ఆధ్వర్యంలో మెదక్�