18 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ మెదక్ జిల్లాలో 7,67,428 లక్షల జనాభా ఇప్పటివరకు 2,43,696 మందికి వ్యాక్సినేషన్ మెదక్, ఆగస్టు 25 : ఇక ఇంటింటికీ కరోనా వ్యాక్సిన్ వేసేందుకు వైద్యశాఖ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆ�
గ్రామాల్లో గంజాయి సాగు.. ప్రోత్సహిస్తున్న స్మగర్లు ప్రత్యేక నిఘా.. దాడులు చేసి గంజాయి మొక్కల ధ్వంసం జహీరాబాద్, ఆగస్టు 25 : గంజాయిని అంతరు పంటగా సాగు చేసేందుకు స్మగ్లర్లు రైతులను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోప�
సైకిల్ వీడర్ను ఆవిష్కరించిన గిరిజన పుత్రుడు తండ్రి కష్టాన్ని చూడలేక యంత్రం తయారీ పలువురి మన్ననలను పొందుతున్న రవినాయక్ నర్సాపూర్, ఆగస్టు 25 : పంట పొలంలో కలుపుతీయడానికి తండ్రి జాట్రోత్ సోమ్లా పడుతున్
అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ కౌడిపల్లి,ఆగస్టు 25: గ్రామాల్లో ప్రతి పాఠశాల పరిశుభ్రంగా ఉండాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నా రు. బుధవారం మండలంలోని సలాబత్పూర్, కన్నారం, ధర్మసాగర్ గ్రామాల్లో అంగన
సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సేవలు ఈ నెల 6 నుంచి అందుబాటులోకి.. కొనుగోలుదారులకు తప్పిన తిప్పలు మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 25: గతంలో ఆస్తుల మ్యుటేషన్ ప్రక్రియ ప్రహసంగా ఉండేది. రిజిస్ట్రేషన్ కార్యాయ
సిలిండర్పై రూ.25 అదనపు వడ్డింపురూ.వెయ్యికి చేరువలో గ్యాస్ ధరపేదలపై భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వంజిల్లా ప్రజలపై నెలకు రూ.50 లక్షల అదనపు భారంకరోనాతో ఆర్థిక ఇబ్బందుల్లో జనం.. నడ్డి విరుస్తున్న కేంద్రంలబో
ప్లాస్టిక్ నిషేధానికి ప్రణాళికలుదశల వారీగా నియంత్రణపట్టణాల్లో ఆకస్మిక దాడులకు సమాయత్తంనిబంధనలు పాటించనివారిపై కఠిన చర్యలు సృష్టిలోని ప్రతి పదార్థం జనించిన కొంతకాలానికి అంతరించి పోతుందని అందరికీ త
మెదక్ అర్బన్, ఆగస్టు 21: నేరస్తులకు శిక్ష పడేలా కోర్టు డ్యూటీ పోలీస్ అధికారులు కృషిచేయాలని జిల్లా శిక్షణ ఇన్చార్జి అల్లాదుర్గం సీఐ జార్జ్ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధానకార్యాలయంలో జిల్లా ఎ స్పీ ఆధ్వ�
మెదక్ జిల్లాలో 24 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ఒక్కో కేంద్రంలో రోజుకు 150 నుంచి 200 వరకు టీకాలు మెదక్, ఆగస్టు 16 : కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ మళ్లీ ప్రారంభమైంది. 18 ఏండ్లు పైబడిన వారందరికీ టీకా వేయనున్నారు. నెల �
అత్యుత్తమ బోధన అందిస్తున్న ఉపాధ్యాయులుకార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులునేడు ఆదర్శ పాఠశాలల్లో 6 నుంచి పదో తరగతి ప్రవేశ పరీక్షపరీక్ష రాయనున్న 1492 మంది విద్యార్థులుమెదక్ జిల్లాలో ఏడు పరీక్షా కేంద్రాలు మె
ఉద్యానవన నర్సరీల క్రమబద్ధీకరణచట్ట పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులుమెదక్ జిల్లాలో 7 కూరగాయల నర్సరీలు మెదక్, ఆగస్టు 20: నర్సరీలను చట్ట పరిధిలోకి తీసుకువస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింద�