జహీరాబాద్ రైతులకు నష్టదాయకంగా మారిన చెరుకు సాగు ఏడాది క్రితం క్రషింగ్ నిలిపివేసిన ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ కర్ణాటక, మహారాష్ట్ర ఫ్యాక్టరీలకు చెరుకు తరలింపు ఈసారి ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీలో క్�
శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అమీన్పూర్, సెప్టెంబర్ 1 : ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి, పటాన్చె�
ఏసీపీ రమేశ్ కొండపాక, ఆగస్టు 31 : పోలీసుస్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ వారి సమస్యలను పరిష్కరించాలని గజ్వేల్ ఏసీపీ రమేశ్ సూచించారు. మంగళవారం కుకునూరుపల్లి పోలీసుస్టేషన్ను
చర్లపల్లి : చర్లపల్లి పారిశ్రామికవాడలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేజ్-3 అధ్యక్షుడు మియ్యాపురం రమేశ్ పేర్కొన్నారు. తెలంగాణ ఉన్నత విద్�
దక్షిణ భారతదేశంలో మహాపీఠంగా వెలుగనున్న బగలాముఖి శక్తిపీఠం మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలో శక్తి పీఠానికి శిలాన్యాసం, భూమిపూజ హాజరైన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్�
పాల్గొన్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి మొక్కులు చెల్లించుకున్న భక్తులు గుమ్మడిదల, ఆగస్టు 30 : శ్రావణ మాసంలో గ్రామ దేవతలకు బోనం నైవేద్యాన్ని సమర్పిస్తే కోరిన మొక్కులు తీరుతాయని పటాన్చెరు ఎ�
నర్సాపూర్,ఆగస్టు30: పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటించాలని అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. మండల పరిధిలోని చిప్పల్తుర్తిలోని కస్తూరా బాలికల పాఠశాలను అదనపు కలెక్ట
భగీరథ పనుల వల్ల ఏర్పడిన గుంతలకు మరమ్మతులు చేపడుతాం సర్వసభ్య సమావేశంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 30: హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని మున్సిపల్ చైర్మన్ చంద�
అంగన్వాడీ కేంద్రాల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లుశుభ్రం చేసి, శానిటైజ్ చేయిస్తున్న అంగన్వాడీలుఅంగన్వాడీ టీచర్ల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన సర్కారుచిన్నారులను ఆకట్టుకునేలా వాతావరణం కల్పించేందుకు చర
మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్జిల్లా కేంద్రంలో ఘనంగా జాతీయ క్రీడాదినోత్సవంఉత్సవంగా 4కే, 2కే రన్ మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 29: హాకీలో దేశానికే వన్నె తెచ్చిన మహనీయుడు ధ్యాన్చంద్ అని, పట్టుదల దీక్
కొల్చారం, ఆగస్టు 28: మండల వ్యాప్తంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, విద్యాసంస్థల్లో శనివారం శానిటేషన్ పనులు ముమ్మరంగా చేపట్టారు. సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నందున అన్ని విద్యాసంస్థలను శ�
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 28: వచ్చే నెల 1నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం జిల్లా కేంద్రంలోని వసతి గృహల్లో మున్సిపల్ సిబ్బంది పారిశుధ్య పనులను ముమ్మరంగా చేపట్టార�