కౌడిపల్లి, నవంబర్ 3 : రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. బుధవారం కౌడిపల్లి మండలం తునికి, వెంకట్రావ్పేట్,
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మీ కోసం నేనున్నాకు అనూహ్య స్పందన 68 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కు ల అందజేత మెదక్, నవంబర్ 2 : వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేసేందుకు రైతులు ఆసక్త�
దళారులకు అమ్మి మోసపోవొద్దు నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఐదు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే సిర్గాపూర్, నవంబర్ 2 : రైతులు మధ్య దళారులకు అమ్మి మోసపోవొద్దనే ఉద్దేశంత
కాన్పుల్లో రాష్ట్రంలో మెదక్ జిల్లా కేంద్ర దవాఖానకు మూడోస్థానం పది నెలలు… 1467 కాన్పులు అక్టోబర్ నెలలో 357 డెలివరీలు కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు కేసీఆర్ కిట్తో భరోసా ప్రభుత్వ ప్రోత్సాహం.. కార్పొరేట�
బీజేపీ, కాంగ్రెస్ నాయకుల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యేలు భూపాల్రెడ్డి, క్రాంతి కిరణ్ రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నారాయణఖేడ్/అందోల్/చౌట
హవేళీఘనపూర్, నవంబర్ 1: రైతులకు మద్దతు ధర కల్పించడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని హవేళీఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని బొగుభూపతిపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చే�
నిజాంపేట,నవంబర్1: అన్నదాతలు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలుస్తున్నదని ఎంపీపీ సిద్ధిరాములు అన్నారు. సోమవారం నిజాంపేటలోని సబ్ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాట�
ఆలయాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్న కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేర్యాల, నవంబర్ 1 : సీఎం కేసీఆర్ దేవాలయాల అ
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి రాజ్పేటలో రూ.13లక్షలతో హెల్త్ సబ్సెంటర్ నిర్మాణ పనులు ప్రారంభం ఇంటింటికీ తిరుగుతూ కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం హవేళీ
జిల్లా వ్యాప్తంగా 1636 చెరువులు, కుంటలు 1360 చెరువుల్లో 3కోట్ల 60లక్షల చేపపిల్లలను వదిలిన అధికారులు మత్స్యశాఖకు 15కోట్ల 33లక్షల చేపపిల్లలు అందజేసిన ప్రభుత్వం ప్రమాదవశాత్తు మత్స్యకారుడు చెరువులో పడి చనిపోతే రూ.5�
పదో తరగతి నుంచి ఇంటర్ విద్యకు అవకాశం అనుమతిచ్చిన తెలంగాణ ప్రభుత్వం మెదక్ జిల్లాలో 15 కేజీవీబీలు 4 కేజీబీవీలు అప్గ్రేడ్ నిరుపేద విద్యార్థినులకు ప్రోత్సాహం మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 31 : విద్యార్థి
ఖమ్మంపల్లి పాఠశాలలో రెట్టింపైన విద్యార్థుల సంఖ్య తమ కుమారులను అదే పాఠశాలలో చేర్పించిన హెచ్ఎం, మరో ఉపాధ్యాయుడు ప్రైవేట్కు దీటుగా విద్యాబోధన హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు మునిపల్లి, అక్టోబర్ 29 :
అప్గ్రేడ్ చేస్తూ జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం హుస్నాబాద్లో త్వరలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే సతీశ్కుమార్ ప్రత్యేక కృషి హర్షం వ్యక్తం చేస్తున్న హుస్నాబాద్�
నేటి నుంచి అమల్లోకి నిషేధం 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల కవర్లు వాడొద్దు తనిఖీ కోసం బృందాల ఏర్పాటు నోటీసులు జారీ చేయనున్న బల్దియా అధికారులు ఉమ్మడి జిల్లాలో 17 మున్సిపాలిటీలు పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్
కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్రెడ్డి,రాష్ట్ర కార్మిక శాఖ చైర్మన్ దేవేందర్రెడ్డి చిలిపిచెడ్,అక్టోబర్ 30:ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏ ర్పాటు చేసి మద్దతు ధరను అందజేస్తున్నదని నర్�