గంజాయి, మత్తుపదార్థాల నుంచి యువతను దూరం చేయాలి గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా మెదక్ అదనపు ఎస్పీ కృష్ణమూర్తి మెదక్ అర్బన్, అక్టోబర్ 27 : గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణ వాటి నివారణకు తీసుకోవాల్సిన అంశ�
సామాన్యులను భయపెడుతున్న కూరగాయల ధరలు.. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు అదేబాటలో కూరగాయలు, నిత్యావసర సరుకులు.. రూ.వెయ్యికి చేరువైన సిలిండర్.. క్రమంగా తగ్గిన సబ్సిడీ చోద్యం చూస్తున్న బీజేపీ ప్రభుత్వం వ
మెదక్ అర్బన్ : గంజాయి , మత్తు పదార్థాల నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ కృష్ణమూర్తి అన్నారు. బుధవారం జిల్లా సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపీ మ�
రుణ వితరణ కార్యక్రమంలో మెదక్ కలెక్టర్ హరీశ్ మెదక్, అక్టోబర్ 26 : ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు అందించే రుణాలను సద్వినియోగం చేసుకొని ప్రజలు ఆర్థ్ధికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ హరీశ్ అన్నారు. �
నూనె గింజలు లతో అధిక ఆదాయం కూరగాయలు సాగు చేసుకోవచ్చు కొల్చారం, అక్టోబర్ 19 :యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేయాలని ప్రభుత్వం చెబుతున్నది… ఊరూరా వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించారు
మనోహరాబాద్, అక్టోబర్ 25 : మండలంలోని కూచారం పారిశ్రామికవాడలో ఎస్వీ ఇన్సినేటర్స్ లిమిటెడ్ పేరిట నూతనంగా పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. పర్యావరణ పరిరక్షణ, పరిశ్రమ ఏర్పాటుపై అభ్యంతరాలు తెలియజేసేందుకు �
నర్సాపూర్, అక్టోబర్ 25 : నర్సాపూర్ అర్బన్ పార్కు అందాలు అద్భుతంగా ఉన్నాయని యునైటెడ్ స్టేట్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(యూడీఏఐడీ) బృందం సభ్యులు కితాబు ఇచ్చారు. సోమవారం నర్సాపూర్ అర్బన్�
గులాబీమయమైన ప్లీనరీ ఉదయం నుంచే మొదలైన కార్యకర్తల కోలాహలం హోరెత్తించిన ప్రజాప్రతినిధుల ప్రసంగాలు కొవిడ్ నిబంధనలు అనుసరించి సభా ఏర్పాట్లు నోరూరించిన 36 రకాల వంటలు చైతన్య దీప్తిని చేతబూని వెనకబాటు చీకట్
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం ఉమ్మడి మెదక్ జిల్లాలో 131 పరీక్షా కేంద్రాలు మెదక్లో 6,354మంది హాజరు, సంగారెడ్డిలో 15,130 మంది, సిద్దిపేటలో 11,113 మంది పరీక్షలకు హాజరు మెదక్ మున్సిపాలిటీ/ సంగాడ్డి కలెక్టరేట్/ స
మెదక్ రూరల్ అక్టోబర్ 25: వివిధ రకాల సమస్యలతో సతమతమవుతున్న మహిళలకు సఖీ కేం ద్రాలు బాసటగా నిలుస్తున్నాయని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. తప్పిపోయి మెదక్ సఖీ కేంద్రానికి షెల్టర్ కోసం వచ్చిన కే�
మెదక్, అక్టోబర్ 25 : టీఆర్ఎస్ 20 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా హైదరాబాద్లో సోమవారం ప్లీనరీ నిర్వహించారు. మెదక్ నియోజకవర్గంలోని ఆయా మండలాలతో పాటు మెదక్ మున్సిపాలిటీలోని టీఆర్ఎస్ నాయకులు, క�
రామాయంపేట, అక్టోబర్ 23: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ ం అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తున్నదని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండారు మహేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, ఏఎంసీ చ
113 ఏండ్లుగా ఆయుర్వేద వైద్యం చేస్తున్న ‘మానెగళ్ల కుటుంబం’ అనేక జబ్బులకు వైద్యసేవలు రాష్ట్రంతో పాటు ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి రోగుల రాక నామమాత్రపు ఫీజుతో వైద్యం ఆదరిస్తున్న గ్రామీణ ప్రాంత జనం సేవా