81వ స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి ముఖ్య అతిథిగా డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సతీశ్రెడ్డి హాజరుకానున్న గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ 82 స్వర్ణ పతకాల ప్రదానం ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్), �
ప్రాజెక్టులో ఈ సీజన్లో ఆశాజనకంగా జల విద్యుదుత్పత్తి మంజీరమ్మ వరద ప్రవాహంతో కరెంట్ వెలుగులు నీటి విడుదలతో ప్రారంభమైన విద్యుదుత్పత్తి ప్రాజెక్టు చరిత్రలో మూడో అత్యధిక ఉత్పత్తి పూర్తిస్థాయి నీటిమట్ట�
ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా.. వ్యవసాయానికి తోడు అనుబంధ పరిశ్రమ పాడి పశువులతో అధిక లాభాలు రెండు ఎకరాల పొలంలో పశుగ్రాసం సాగు ఝరాసంగం, అక్టోబర్ 22: ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉదోగ్యం కోసం ఎంతో మంది ఎదురు �
వన దుర్గమ్మ సన్నిధిలో సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం దృష్టి శాశ్వత ప్రాతిపదికన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే రూ.3.16 కోట్లతో చేపట్టనున్న పనులు దాతల సాయంతో కాటేజీల నిర్మాణానికి ప
కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 21: రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గ�
ఈనెల 25 నుంచి నవంబర్ 3 వరకు నిర్వహణ బెంచీకి ఒక్కరే.. కొవిడ్ నిబంధనలు అమలు మెదక్ జిల్లాలో 34 పరీక్ష కేంద్రాలు మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 21 : కరోనా కారణంగా గత విద్యా సంవత్సరం ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్
కోతుల బెడదతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిశ్రమలు కొండముచ్చులను పెంచుతున్న యాజమాన్యాలు పరిశ్రమలో ఒక సభ్యుడి మాదిరిగా సంరక్షణ పౌష్టికాహారం అందజేత..ఫలిస్తున్న ప్రయత్నం గుమ్మడిదల, అక్టోబర్ 21 : కోతుల బెడద పర
ప్రతి ఒక్కరూ పార్టీ కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలి ఉమ్మడి జిల్లా నేతలకు దిశానిర్దేశం చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హైదర�
మెదక్, అక్టోబర్ 20 : రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రె�
1991 డిసెంబర్ 19న రామవరంలో బాంబు పేలుళ్లలో ఎస్సై జాన్విల్సన్ సహా 15మంది మృతి హుస్నాబాద్ ఎస్సైగా విశేష సేవలు ఇప్పటికీ దుకాణాలు, ఇండ్లలో జాన్విల్సన్ ఫొటోలు పోలీస్స్టేషన్ ఎదుట విగ్రహం ఏర్పాటు నేడు పోలీ
పోలీస్ అమరుల త్యాగం మరువలేనిది కర్తవ్య నిర్వహణలో అసువులు బాసిన 27 మంది పోలీస్ సిబ్బంది 31 వరకు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నేడు ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలీసు ఫ్లాగ్డే ప్రజలకు చేరువగా సేవలు.. ఫ్రెండ్ల�
కలిసొచ్చిన బతుకమ్మ, దసరా పండుగలు ఉమ్మడి మెదక్ జిల్లాలో రూ.4.70 కోట్ల ఆదాయం అత్యధికంగా ఒకేరోజు రూ.1.06 కోట్లు రాక సంగారెడ్డి డిపోకు అత్యధికంగా రూ.84.50 లక్షలు 665 బస్సులు నడిపిన సంస్థ.. 14.50 లక్షల కిలోమీటర్ల ప్రయాణం శ్ర
మెదక్ : మహర్షి వాల్మీకి మహనీయుడిని మనసారా స్మరించుకొని మందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఆవరణలో అధికారికంగా ఏర్ప�
రామాయంపేట, అక్టోబర్ 19: విత్తనోత్పత్తిపై జిల్లాలో ఉన్న 40 మంది డీలర్లకు రామాయంపేటలో వరి పంటలపై క్షేత్రసాయిలో అవగాహన కల్పించారు. మంగళవారం 40మంది డీలర్లకు జి ల్లా వ్యాప్తంగా 40 వారాల పాటు వివిధ రకాల పం టలపై విత�
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో సాగు నువ్వుల పంటతో అధిక దిగుబడి ఎకరంలో రూ.40వేల వరకు ఆదాయం ఆదర్శంగా నిలుస్తున్న చాప్టా(బి) రైతు కంగ్టి, అక్టోబర్ 19 : వరి పంటపై ఆధారపడకుండా ఇతర పంటలను పండించి అధిక దిగుబడిని �