మెదక్ జిల్లాలో 132 పాఠశాలల విద్యార్థులకు అవకాశం మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 10 : విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలను అంచనా వేసేందుకు దేశవ్యాప్తంగా ఈనెల 12న జాతీయ సాధన సర్వే(న్యాస్) ఆధ్వర్యంలో పరీక్షలు ని�
ప్రారంభమైన ఎల్లమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం మూడు రోజుల పాటు ఉత్సవాలు కొమురవెల్లిలో మొదటి రోజు ప్రత్యేక పూజలు హాజరు కానున్న శ్రీశైల శైవ పీఠాధిపతి చేర్యాల, నవంబర్ 9 : కొమురవెల్లి మల్లికార్జున
పందిరి తీగ విధానంలో కూరగాయల సాగు బీర, కాకర పండిస్తూ లాభాలు.. మల్చింగ్, పందిరి, డ్రిప్ పద్ధతులు అమలు గుమ్మడిదల, నవంబర్ 9: ఈ రైతు కూరగాయల పంటలనే నమ్ముకున్నాడు. ఒకప్పుడు కౌలు రైతుగా పంటలను సాగు చేసుకున్న రైతు
ఏటా పంటమార్పిడి పాటిస్తున్న రైతు ఆరుతడి పంటలు, కూరగాయల సాగు రామాయంపేట, నవంబర్ 9: పంటల మార్పిడీ పాటిస్తూ, అంతర పంటలు సాగుచేస్తూ మంచి ఆదాయం ఆర్జిస్తున్నాడు మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఆర్.వెంకటాపూర్కి
మెదక్ జిల్లాలో నూతనంగా 11 మద్యం దుకాణాలు 49కి చేరిన వైన్స్ షాపులు టెండర్ దరఖాస్తులు షురూ.. ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ రిజర్వేషన్ కోటాలో 16 దుకాణాలు ఓపెన్ కేటగిరీలో 33 షాపులు దరఖాస్తు రుసుం రూ.2 లక్�
ఖాజీపల్లిలో 181 సర్వేనంబర్లో కబ్జాల పర్వం ఫెన్సింగ్ వేసిన ప్రభుత్వ భూమిలో స్థలాలను ప్లాట్లుగా అమ్ముకుంటున్న అక్రమార్కులు గుట్టలను తొలిచి వెంచర్లకు మట్టి విక్రయం భూములు చదును చేసి గజాల చొప్పున బేరం రూ.
తెలంగాణలో అత్యధికంగా జహీరాబాద్లో సాగుసంగారెడ్డి జిల్లాలో 3వేల ఎకరాల్లో పంటఇక్కడ సాగుకు అనుకూల వాతావరణంఆలు రైతులకు సర్కారు ప్రోత్సాహంసబ్సిడీపై బిందుసేద్యం పరికరాలు అందజేతకోల్డ్ స్టోరేజీల ఏర్పాటుక
సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయంఅర్హులకు న్యాయం చేయాలన్నదే సీఎం ఆలోచనమెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది : మెదక్ కలెక్టర్ హరీశ్ మెదక్, నవంబర్ 8 : గతంలో పట్టా �
చకచకా కొనసాగుతున్న నిర్మాణ పనులుత్వరలో అందుబాటులోకి బ్రిడ్జివంతెనతో పాటురోడ్డు నిర్మాణ పనులు పూర్తిహర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు అమీన్పూర్, నవంబర్ 8 : కొన్నేండ్లుగా ఇబ్బంది పడుతున్న ప్రయాణిక�
నర్సాపూర్, నవంబర్ 8: పోడు భూములకు సంబంధించిన అంశంపై 15 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశామని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ప్రశాంత్కుమార్ తెలిపారు. మండల పరిధిలోని కాగజ్ మద్దూర్లో సోమవారం ఫారెస్ట్ బీట్ ఆ
అల్లాదుర్గం, నవంబర్ 8: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ రజినీకాంత్ తెలిపారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో అల్లాదుర్గం, ముస�
జిల్లాలో కలకలంరేపుతున్న హత్యలు ఈ సంవత్సరం జనవరి నుంచి అక్టోబర్ వరకు 18 హత్యలు జిల్లా వ్యాప్తంగా 129 మందిరౌడీ షీటర్లు మెదక్, నవంబర్ 7 :మెదక్ జిల్లాలో వరుస హత్యలతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఎక్కడి న�
రామాయంపేట/ చేగుంట/ నిజాంపేట/ తూప్రాన్/రామాయంపేట రూరల్ నవంబర్ 7: రెండు రోజులుగా ఓటరు నమోదు ప్రక్రియ జోరుగా కొనసాగుతున్నది 18 ఏండ్లు నిండిన యువతీ యువకులు తమ ఓటు నమోదు చేసుకోవాలని తూప్రాన్ తహసీల్దార్ శ్ర�