కంది మెగా కిచెన్లో కొత్త ఇడ్లీ తయారీ యంత్రం గ్లాండ్ ఫార్మా సంస్థ సహకారంతో ప్రారంభం హర్షం వ్యక్తం చేసిన అక్షయపాత్ర సభ్యులు కంది, నవంబర్ 16 : మామూలుగా ఇడ్లీలు తయారు చేయాలంటే ఒకరోజు ముందుగానే పిండిని నానబ�
మూడు ఎకరాలు.. తీరొక్క కూరగాయలు, ఆకు కూరలు సాగు…! బిందు సేద్యంతో అంతర పంటల సాగు సీజన్లో డిమాండ్ ఉండే కూరగాయలు,ఆకు కూరల అమ్మకాలు ఆరుతడి పంటలను ఆదాయ మార్గాలుగా మలుచుకున్నారు. ఒకరు మూడెకరాల్లో తీరొక్క కూరగా�
ప్రవేశాల జోరు.. కళకళలాడుతున్న విద్యాలయాలు కొత్తగా చేరిన 21,736మంది విద్యార్థులు ఇందులో 7,709 మందిప్రైవేట్ పాఠశాలల నుంచి చేరిక మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 16: మెదక్ జిల్లాలో ప్రభు త్వ పాఠశాలలు పూర్వ వైభవాన్ని �
వరి కన్నా.. ఆరుతడే ముద్దు..నీటి వినియోగం, ఖర్చులు తక్కువ..దిగుబడి, ఆదాయం ఎక్కువభూగర్భ జలాలకు శ్రీరామరక్షటీఆర్ఎస్ హయాంలో సూక్ష్మ సేద్యానికి పెద్దపీటతొగుట, నవంబరు 15 : వరణుడు కరుణించాడు.. ఎక్కడ చూసినా చెరువు,
గజ్వేల్, నవంబర్ 15 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో సోమవారం క్వింటాలు పత్తికి అత్యధికంగా రూ.8149 ధర పలికింది. గజ్వేల్ మార్కెట్కు 25 మంది రైతులు 44.90 క్వింటాళ్ల పత్తిని తీసుకువచ్చారు. సోమ�
మిరుదొడ్డి/మర్కూక్, నవంబర్ 15 : రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మిరుదొడ్డి, కాసులాబాద్ గ్రామాలకు చెందిన 8 మంది బాధితులకు సోమవారం ఎంపీపీ గజ్జల సాయిలు, జడ్పీటీసీ సూకురి లక్ష్మీ లింగ�
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం డైరెక్టర్పటాన్చెరు, నవంబర్ 15 : నూతన విద్యావిధానం (ఎస్ఈపీ) పరివర్తనాత్మక మార్పునకు ఉద్దేశించారని, సృజనాత్మక అంశాల మేలు కలయికతో పాఠ్యాంశాల రూపకల్పనతో సహా వీలైనప్పు�
మెదక్, నవంబర్ 15 : రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని పౌర సరఫరాల కమిషనర్ అనిల్కుమార్ అధికారులకు సూచించారు. సోమవారం వరి ధాన్యం కొనుగోళ్లపై అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, అధికారులతో ఆ
మద్యం నూతన పాలసీతో కొత్త ఉత్సాహం దరఖాస్తు చేసుకునేందుకు అనేక మంది ఆసక్తి ఈఎండీ రద్దు…ఆరు స్లాబ్ల విధానంతో పెరిగిన ఆసక్తి మద్యం దుకాణ వార్షిక టర్నోవర్ ట్యాక్స్ పది రెట్లకు పెంపు వాక్ ఇన్ స్టోర్కు �
మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉండే పంట ఎకరాకు 30 నుంచి 40 టన్నుల దిగుబడి రూ.లక్షకు పైగా ఆదాయం సాగుపై కోహీర్ మండల రైతుల ఆసక్తి కోహీర్, నవంబర్ 14: అరటి సాగుతో రైతన్నలకు అధిక ఆదాయం సమకూరుతున్నది. ప్రభుత్వం అంది�
కోనాపూర్లో అదనంగా రూ.38లక్షలతో బృహత్ పల్లె ప్రకృతి వనం మండల వ్యాప్తంగా 15 పల్లె ప్రకృతి వనాలకు రూ.40లక్షల నిధులు మంజూరు రామాయంపేట, నవంబర్ 14: పల్లె ప్రకృతి వనాలతో పల్లెకు కొత్త అందాలను తెచ్చింది. సీఎం కేసీఆర
హవేళీఘనపూర్, నవంబర్ 14:అడవుల పరిరక్షణ, జంతువుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ రెండు అంశాలపై అవగాహన కల్పించేందుకు మెదక్ జిల్లా సరిహద్దు గ్రామం పోచారం అభయారణ్యం ఆవరణలో రూ.60 లక్షలతో ఏర్పాటు చేసిన వన విజ్ఞా�
వర్గల్, నవంబర్ 14 : వర్గల్ ప్రసిద్ధ ఆలయాలైన నాచగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవాలయం, వర్గల్ విద్యాదరి సరస్వతీ అమ్మవారి క్షేత్రాలు ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. కార్తీకమాసం అందులోనూ సెలవు కావడంతో భక
పాడిరైతుల కోసం పథకాల వెల్లువ..ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ఆర్థిక వృద్ధిమెదక్ జిల్లాలో 2,490 మంది రైతులుజిల్లాలో ఏడు పాల శీతలీకరణ కేంద్రాలుమెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 13 :తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుత�