ఇప్పటి వరకు 36 వేల క్వింటాళ్లు తూకం 35 మంది రైతులకు బిల్లుల చెల్లింపు మరో వారం రోజుల్లో పూర్తి కానున్న ధాన్యం కొనుగోలు కొల్చారం, నవంబర్ 20: మండల పరిధిలోని చిన్న ఘనపూర్ సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్న�
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలువైద్యసేవల కోసం క్యూకడుతున్న రోగులుపెరిగిన ప్రసవాల సంఖ్యకేసీఆర్ కిట్, అమ్మఒడికి ఆదరణసిద్దిపేట జిల్లాలో ఈ ఏడాది అక్టోబర్ వరకు 5972 కాన్పులుసిద్దిపేట, నవంబర్ 21: సర�
నిర్మాణాలకు నిధులు మంజూరు…ఒక్కో పంచాయతీ భవనానికి రూ. 20 లక్షలుదండుపల్లిలో ప్రారంభమైన పనులుమనోహరాబాద్, నవంబర్ 19: తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి వాటితో పాట�
తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసిందిమహారాష్ట్ర ఇరిగేషన్ అధికారుల బృందం కితాబుచిన్నకోడూరు, నవంబర్ 21 : ‘రంగనాయకసాగర్ రిజర్వాయర్ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం రిజర్�
ధూళిమిట్టలో ముగిసిన జాతరఆఖరి రోజు ఆకట్టుకున్న బండ్లు, బోనాల ఊరేగింపుధూళిమిట్ట, నవంబర్ 21:మూడు రోజులుగా నిర్వహిస్తున్న ధూళిమిట్ట జాతర ఆదివారం ముగిసింది. చివరి రోజు భక్తులు పెద్ద ఎత్తున గంగ పోచమ్మ, కనకదుర�
రైతు శెల్లి నాగయ్య పేరు..ఇప్పుడు అల్లం నాగయ్య అయ్యిండు40 ఏండ్లుగా అల్లం సాగుఆరుతడి పంటలకు అడ్రస్గా నిలిచిన అన్నదాతవర్గల్, నవంబర్ 21: వ్యవసాయం ఆ రైతు కుటుంబానికి ఆదెరువు. కాలం కలిసొచ్చినా, కరువొచ్చినా అల్
రాయపోల్, నవంబర్ 21 : పేదలకు ఎల్లప్పు డు అండగా ఉంటానని, ప్రాణమున్నంత వరకు ప్రజలకు సేవ చేస్తానని ఎమ్మెల్సీ ఫారూఖ్హుస్సేన్ అన్నారు. మండంలోని మంతూర్లో కనక లక్ష్మి ఇటీవల మృతి చెందారు. ఈ మేరకు ఆదివా రం మృతుర�
మెదక్ జిల్లాలో 49 దుకాణాలకు లక్కీడ్రాలక్కీ డ్రా తీసిన హనుమకొండ కలెక్టర్ హరితసిద్దిపేటలో 93 దుకాణాలకు 91 డ్రా2 వైన్స్లకు డ్రా వాయిదాపలువురు మహిళలకు దక్కిన అదృష్టండ్రాను ప్రారంభించిన పరిశ్రమల శాఖ డైరెక్�
గుమ్మడిదల మండలంలో అధిక దిగుబడి సాధించిన రైతులురైతులను అభినందించిన పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డిగుమ్మడిదల, నవంబర్ 20 : సహకార వారోత్సవాల్లో భాగంగా అధిక దిగుబడి సాధించిన రైతులను పటాన్చెరు ఎమ్మెల్
‘సెంట్రల్’ హోదా దక్కేనా..?సంగారెడ్డి జిల్లా జైలులో సిబ్బంది కొరతసామర్థ్యం 260.. ప్రస్తుతం ఉన్నది 711 ఖైదీలు33 మంది వార్డర్లతో మూడు షిఫ్టుల్లో విధులుతాజాగా ఇద్దరు జైలర్ల బదిలీకంది, నంవబర్ 20 : పెరుగుతున్న ఖై ద
ఆర్గానిక్ పద్ధతిలో కోళ్ల పెంపకం.. గుడ్లు, మాంసం ఉత్పత్తి..స్వయం ఉపాధితో రాణిస్తున్న యువకుడు..మొదట్లో భారీగా నష్టాలు.. పట్టువిడవకుండా ప్రయత్నం..ప్రముఖ నగరాల్లో బ్రాంచులు..సంవత్సరానికి రూ. 2.50 కోట్ల టర్నోవర్