విద్యార్థులకు దత్తతగా హరితహారం మొక్కలు 6 నుంచి 10వ తరగతి వరకు ఆంగ్లవిద్యా బోధన పాఠశాలలో 270 మంది విద్యార్థులు చిత్రలేఖనంలో జాతీయ స్థాయిలో అవార్డులు మనోహరాబాద్, మార్చి13: తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి
చిన్నశంకరంపేట/ నర్సాపూర్, మార్చి 13 : చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావుకు ఆదివారం టీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. మెదక్ పర్యటనకు వెళ్తున్న మంత్రి హరీశ్రావు,
మెదక్ మున్సిపాలిటీ, మార్చి 13: విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ఈ ప్రదర్శనలో రూపకల్పన చేసి ప్రతిభ కనబర్చిన విద్యార్థుల ప్రాజెక్టులు జిల్లా�
సంగారెడ్డి మున్పిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ బస్తీ పర్యటనలో భాగంగా పట్టణంలోని వార్డుల్లో పర్యటన సంగారెడ్డి, మార్చి 13: పట్టణాల అభివృద్ధిలో ప్రజల సహకా
చేగుంట, మార్చి 13: టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై పార్టీలోకి చేరుతున్నట్లు ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ మైనార్టీ శాఖ అధ్యక్షుడు మహ్మద్ జహంగీర్ అ
సత్వర న్యాయానికి లోక్ అదాలత్లు లోక్ అదాలత్లలో 13,530 కేసుల పరిష్కారం బాధితులకు రూ.1.03 కోట్ల పరిహారం భూ నిర్వాసితులకు రూ.11.52 కోట్లు ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి సంగారెడ్డి, మార్చి 12: కోర్టుల్ల
తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలయింది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ స్థాయిలో ఉద్యోగాల ప్రకటన చేశారు.ఒకేసారి 80,039వేలకు పైగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు త్వరలోనే రానున్నాయి.
మండలంలోని పాంబండ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో మౌలిక వసతుల కల్పన, అదనపు గదుల నిర్మాణం, ఇతర సదుపాయాల కల్పనపై రూ.1.85 కోట్ల అంచనా వ్య యంతో పనుల ప్రతిపాధనలను ఎమ్మెల్యే మదన్రెడ్డి కలెక్టర్ కార్యాలయానికి