మహిళా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ పట్టణంలోని కస్తూర్బాగాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలలో టీఆర్ఎస్వీ, యూత్ విభా
మహిళా సంక్షేమమే ధ్యేయం గా సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశ పెట్టారని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రం, సిద్దిపేట రూరల్ మండల ఎంపీపీ కార్యాలయ ఆవరణలో �
మహిళ సబలగా, సాహసిగా మారుతున్నది. కష్టాలను భయపడకుండా ఎదుర్కొంటున్నది. కన్నీళ్లు పెట్టుకోవడం కాదు.. కన్నెర్రజేస్తున్నది. పిరికితనం వదిలి పిడికిలి బిగిస్తున్నది. నేల వైపు తలవాల్చి నడవడం కాదు..
దళితబంధుకు లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న ప్రతి యూనిట్కు సంబంధించి సమగ్ర నివేదికలను సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో దళితబంధు పథక�
‘ఒకప్పుడు విద్య రంగంలోకి రావాలంటేనే ఆంక్షలున్న పరిస్థితి నుంచి, నేడు విదేశాల్లో విద్య, ఉద్యోగాల్లో రాణించే స్థాయికి చేరుకున్నారు. ఇది అభినందించదగిన పరిణామం.
మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జీకేఆర్ గార్డెన్లో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించా�
తూప్రాన్, చేగుంట మండలాలలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు నేడు ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి రానున్నట్లు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్�
ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం నిధులను మంజూరు చేయడంతోపాటు ఉపాధి హామీ పథకంలో మం జూరైన నిధులతో గ్రామాల్లో సీసీరోడ్డు నిర్మాణాలు, పల్లె ప్రగతిలో చేపట్టాల్సిన పన
మెదక్ ప్రజల చిరకాల ఆకాంక్ష, ఏండ్ల నాటి కల నెరవేరే సమయం సమీపిస్తున్నది. ఇక్కడి ప్రజలు మరికొద్ది రోజుల్లో రైలుకూత వినబోతున్నారు. త్వరలోనే మెదక్ మార్గంలో రైలు సేవలను ప్రారంభించడానికి అధికారులు సన్నాహాల�
బుర్రకథలు, భజనలు, చిరుతల రామాయణం, కోలాటాలు, జడకొప్పు, హరికథలు, జానపద గేయాలు, వీధి నాటకాలు, భాగవతాల ప్రదర్శనలతో ఒకనాడు పల్లెల్లో ఆహ్లాదకర వాతావరణం ఉండేది.
మాతా శిశు సంరక్షణ కేంద్రం మెదక్ జిల్లా కేంద్రానికి కిలోమీటర్ దూరంలో రూపుదిద్దుకుంటున్నది. ఎంసీహెచ్ నిర్మాణంతో తల్లీబిడ్డలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.
రైతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రం చేగుంటతోపాటు పలు గ్రామాల్లో శుక్రవారం ఎంపీ పర్యటించారు.