డిస్ట్రిబ్యూటరీ కాలువ నిర్మాణానికి భూ సేకరణ పూర్తి చేయాలి ఎలాంటి అలసత్వం వహించినా ఉపేక్షించేది లేదు మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ మెదక్, మార్చి 17: జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు సంబంధించి
పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సమతుల ఆహారాన్ని తీసుకోవాలి బలహీనంగా ఉన్న పిల్లల జాబితాలో రాష్ట్రంలో మెదక్ జిల్లా 5వ స్థానం మెదక్ జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి జయరాంనాయక్ మెదక్రూరల్, మార్చి17: చిన�
ఉగ్రరూపం దాల్చుతున్న భానుడు వారం రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మధ్యాహ్నం నిర్మానుష్యంగా మారుతున్న రహదారులు అవస్థలుపడుతున్న కూలీలు, రైతులు రక్షణ చర్యలు తీసుకోవాలంటున్న వైద్యులు వృద్ధులు, చిన్నారు�
ఆలయంలో పెరిగిన ఆర్జిత సేవలు, హుండీ ఆదాయం తొమ్మిది ఆదివారాల్లో రూ. 4,03,91,425 హుండీ ఆదాయం రూ.3,15,57,519 మూడు నెలల్లో రూ.7కోట్లు దాటిన రాబడి స్వరాష్ట్రంలో మారిన ఆలయం చేర్యాల, మార్చి 16 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వార�
అయ్యో..శాన్వీ ఎయిర్గన్ మిస్ ఫైర్తో చిన్నారి శాన్వీ మృతి సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామ శివారులోని ఫౌంహౌస్లో ఘటన బతుకుదెరువుకు వచ్చి బిడ్డను కోల్పోయిన వలస కుటుంబం జిన్నారం, మార్చి 16:
19 నుంచి 23 వరకు కూచన్పల్లి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహణ 11 యజ్ఞ కుండలు.. 55 మంది రుత్వికులు 110 మందితో చండీ సప్తశతి యాగంలో పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీడియాతో సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి,
కాంట్రాక్టు అధ్యాపకుల జీవితాల్లో వెలుగులు ఉమ్మడి మెదక్ జిల్లాలో రెగ్యులర్ కానున్న 596 మంది నెరవేరనున్న ఏండ్ల నాటి కల ఆనందోత్సాహాల్లో అధ్యాపకులు, వారి కుటుంబాలు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు ఏండ్లుగా చాలీ�
సిద్దిపేట టౌన్, మార్చి 15 : నిరుద్యోగ యువతీ యువకుల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ సర్కారు దేశంలో ఎక్కడా లేని విధంగా స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేసింది. ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ఏర్పాటైన స్టడీ సర్కిళ్లు సత్ఫ
వినియోగదారుల ఫోరం ద్వారా న్యాయం పొందండి నాణ్యమైన వస్తువులు, సేవలను పొందే హక్కు ఉంది మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ 2019 వినియోగదారుల చట్టంతో అనేక ప్రయోజనాలు డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్ ర�
నర్సాపూర్లో మూడు ఎకరాల్లో 460 మొక్కల పెంపకం సీఎం కేసీఆర్ సూచనల మేరకు సాగుకు శ్రీకారం రైతు సూరారం నర్సింహులు ముందడుగు లాభాలు వస్తాయని ధీమా.. ఆసక్తి ఉన్నవారికి సలహాలు ఇస్తానని వెల్లడి నర్సాపూర్, మార్చి 15 :