గత కొన్ని నెలలుగా తగ్గుతూ వచ్చిన ధరల సూచీ మళ్లీ విజృంభించింది. కూరగాయలు, మాంసం, చేపలు, కోడిగుడ్ల ధరలు భగ్గుమనడంతో గత నెలకుగాను రిటైల్ ధరల సూచీ రెండు శాతానికి పైకి ఎగబాకింది. జూలై నెలలో 1.61 శాతంగా నమోదైన రిట�
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని నేడు (గురువారం) జీహెచ్ఎంసీ పరిధిలో మాంసం దుకాణాలను మూసి వేయాలని బల్దియా కమిషనర్ ఇలంబర్తి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించిన దుకాణాదారు�
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ నిర్వహించిన దీపావళి వేడుకలో మద్యం, మాంసం వడ్డించడం వివాదానికి దారితీసింది. అక్టోబర్ 31న ప్రధాని అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్'లో నిర్వహించిన దీపావళి వేడుకకు ఆ ద
Paris Olympics : ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) పండుగ మొదలైంది. అయితే.. ఒలింపిక్ విలేజ్(Olympic Village)లోని క్రీడాకారులకు మాత్రం రుచికరమైన, బలమైన తిండి అరకొరగానే అందుతోంది.
మహిళల్లో 40 ఏండ్లు దాటినప్పటి నుంచి జుట్టు పల్చబడటం, అలసట, కీళ్ల దగ్గర నొప్పుల్లాంటి శారీరక సమస్యలు మొదలవుతాయి. ఇలా జరుగుతున్నదంటే, మన ఆహారంలో ఏదో లోపం ఉందని అర్థం. మెనోపాజ్ సమయంలోనూ ఆడవాళ్లలో బరువు పెరగడ�
ఈరోజుల్లో ముక్క లేకపోతే ముద్ద దిగని వాళ్ల సంఖ్య ఎక్కువే. ఆదివారం వచ్చిందంటే చాలు.. మాంసాహారం తప్పనిసరిగా ఉండాల్సిందే. కొందరైతే వారాలతో సంబంధం లేకుండా ప్రతిరోజూ నాన్వెజ్ రుచి చూస్తుంటారు. అయితే మాంసాహా
Flexitarian Diet : శాకాహారంతో చేకూరే ఆరోగ్య ప్రయోజనాలను ఆస్వాదిస్తూనే కొన్ని సందర్భాల్లో డైరీ, మాంసం, చేపలు వంటి జంతు సంబంధ ఆహారం తీసుకునేలా డైటీషియన్ డాన్ జాక్సన్ బ్లాట్నర్ డిజైన్ చేసిన ఫ్లెక్సిటేరియన�
ఆరోగ్యంపై శాకాహారం, మాంసాహార ప్రభావాలపై (Heart Health) హాట్ డిబేట్ సాగుతుండగా మొక్కల ఆధారిత ఆహారంతో సానుకూల ఫలితాలు ఉంటాయని తాజా అధ్యయనం స్పష్టం చేసింది.
Telangana | రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న గొర్రె ల పంపిణీ పథకం అద్భుతాలు సృష్టిస్తున్నది. ఒకప్పుడు రోజుకు ఆరేడు వందల లారీల గొర్రెలను దిగుమతి చేసుకున్న తెలంగాణ.. ఇప్పుడు మాంసం లభ్యతలో దేశంలోనే నంబర్వన్ స్థ�
ప్రయోగశాలల్లో తయారు చేసిన మాంసం విక్రయాలకు అమెరికా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్సైడ్ ఫుడ్స్, గుడ్ మీట్ కంపెనీలకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Jagadish Reddy | తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు అందిస్తున్న చేయూత వల్ల మాంసం ఉత్పత్తులు దిగుమతి నుంచి ఎగుమతి స్థాయికి చేరుకోబోతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish reddy) పేర్కొన్నార