న్యూఢిల్లీ: ప్రయోగశాలల్లో తయారు చేసిన మాంసం విక్రయాలకు అమెరికా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్సైడ్ ఫుడ్స్, గుడ్ మీట్ కంపెనీలకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ పద్ధతిలో జంతువుల జీవ కణాలను స్టీల్ బాక్సుల్లో పెట్టి నూట్రియంట్స్ను ప్రయోగశాలల్లో వాటికి అందిస్తారు. ఆ నూట్రియంట్స్ ద్వారా జీవకణాలు మాంసం ముద్దలుగా మారతాయి. కూరగాయలు, ఆకుకూరలను పెంచినట్టే వీటిని పెంచుతారు.