వీసా ఇంటర్వ్యూ మినహాయింపులను చాలా వరకు అమెరికా ప్రభుత్వం రద్దు చేసింది. 14 ఏళ్ల లోపు బాలలు, 79 ఏళ్లు పైబడిన వృద్ధులు కూడా నేటి (సెప్టెంబరు 2) నుంచి వ్యక్తిగతంగా కాన్సులర్ ఇంటర్వ్యూలకు హాజరుకావలసిందే. దీంతో వ
అమెరికా ప్రభుత్వం వలస విధానాలను మరింత కఠినతరం చేస్తూ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం చెల్లుబాటులో ఉన్న దాదాపు 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాలను నిశితంగా సమీక్షిస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించిం
పాకిస్థానీ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)ను అమెరికా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా గురువారం ప్రకటించింది. పహల్గాం ఉగ్ర దాడి చేసింది తామేనని టీఆర్ఎఫ్ ప్రకటిం
మోసపూరిత గ్రీన్ కార్డ్ దరఖాస్తులపై అమెరికా ప్రభుత్వం విరుచుకుపడుతున్నది. మరీ ముఖ్యంగా ‘అసాధారణ సామర్థ్యం’ విభాగంలోని ఈబీ-1ఏపై దృష్టి పెట్టింది. సైన్స్, బిజినెస్, అథ్లెటిక్స్, ఆర్ట్స్ వంటి రంగాల్ల�
లష్కరే తాయిబాతో సంబంధం ఉన్న ఒక ఉగ్రవాదిని, ఎన్ఐఏ అభియోగాలున్న మరో వ్యక్తిని అమెరికా ప్రభుత్వం తన సలహాదారులుగా నియమించుకున్నది. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్న ఇస్మాయిల్ రోయర్, షయేక్ హమ్
ఎఫ్-1 స్టూడెంట్ వీసాలను చిన్న చిన్న కారణాలను చూపుతూ అమెరికా ప్రభుత్వం రద్దు చేయడాన్ని ముగ్గురు భారతీయ విద్యార్థులు, ఇద్దరు చైనా విద్యార్థులు సవాల్ చేశారు. వీరు న్యూ హాంప్షైర్లోని యూఎస్ డిస్ట్రిక్�
అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేందుకు అమెరికా ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేస్తున్నది. గడువుకు మించి అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు తక్షణమే దేశాన్ని వీడాలని ఆ దేశ హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం
తమ దేశంలో ఉంటూ సామాజిక మాధ్యమాల్లో యూదు వ్యతిరేక పోస్ట్లు పెట్టిన వారి వీసాలను, గ్రీన్ కార్డులను రద్దు చేస్తామని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. కొత్తవి మంజూరు చేయబోమని స్పష్టంచేసింది.
అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఎంత దారుణమో, భారత ఏలికలు చూపిస్తున్న వైఖరి అంతకన్నా అధ్వాన్నమైనది. ఈ ఘోర పరిస్థితిపై అధికార పార్టీ ఒక్కమాట కూడా మాట్లాడట్లేదు. అమెరికాలో అక్రమంగా అడుగుపెట్టిన మనవాళ్ల�
హెచ్-1బీ, ఎల్-1 వీసాదారులకు అమెరికా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ వీసాదారుల జీవిత భాగస్వాముల కోసం ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ పునరుద్ధరణ గడువును 180 రోజుల నుంచి 540 రోజులకు పొడిగిస్తున్నట్టు యూఎస్ డిపార్�
Shuts down in US | అగ్రరాజ్యం అమెరికాకు ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తుంది. నూతన ఆర్థిక సంవత్సరం కోసం అమెరికన్ కాంగ్రెస్ నిధులను సమకూర్చకపోతే.. అక్టోబర్ 1న అమెరికా ప్రభుత్వం షట్డౌన్ విధించే అవకాశం ఉన్నది. అదే గనుక
తాము పని చేసే కంపెనీలు చేసిన మోసానికి తమను బాధ్యులను చేస్తూ వీసా నిరాకరించడంపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఏకంగా అమెరికా ప్రభుత్వంపై కోర్టులో కేసు వేశారు.
ప్రపంచంలోనే తొలి ఎగిరే కారుకు అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాలిఫోర్నియాకు చెందిన అలీఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ తయారు చేసిన ‘మాడల్ ఏ’ కారు రోడ్డుపైనా నడువగలదు.. గాలిలో ఎగురగలదు.
అమెరికా అధ్యక్షుడి అధికారిక భవనం వైట్హౌస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భారత్లో మానవ హక్కులపై ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టు వేధింపులకు గురయ్యారు. పాకిస్థాన్ ఇస్లామిస్ట్ అంటూ ఆమెపై ము
భారత్లో అదనంగా మరో రెండు కాన్సులేట్లను నెలకొల్పనున్నట్టు అమెరికా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బెంగళూరు, అహ్మదాబాద్లలో ఇవి ఏర్పాటయ్యే అవకాశం ఉందని యూఎస్ సీనియర్ పాలనాధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు