అమెరికా అధ్యక్షుడి అధికారిక భవనం వైట్హౌస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భారత్లో మానవ హక్కులపై ప్రధాని మోదీని ప్రశ్నించిన జర్నలిస్టు వేధింపులకు గురయ్యారు. పాకిస్థాన్ ఇస్లామిస్ట్ అంటూ ఆమెపై ము
భారత్లో అదనంగా మరో రెండు కాన్సులేట్లను నెలకొల్పనున్నట్టు అమెరికా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బెంగళూరు, అహ్మదాబాద్లలో ఇవి ఏర్పాటయ్యే అవకాశం ఉందని యూఎస్ సీనియర్ పాలనాధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు
ప్రయోగశాలల్లో తయారు చేసిన మాంసం విక్రయాలకు అమెరికా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్సైడ్ ఫుడ్స్, గుడ్ మీట్ కంపెనీలకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సియోల్: బైడెన్ సారథ్యంలోని అమెరికా సర్కారుకు ఉత్తరకొరియా ఘాటు హెచ్చరికలు చేసింది. వచ్చే నాలుగేండ్లు ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటే, సమస్యలు సృష్టించకుండా ఉంటే మంచిదని స్పష్టంచేసింది. ఉత్తరకొరియా అధి�