కాలుష్య నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, అందులో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో ల్యాబొరేటరీలు, సైంటిస్టుల సంఖ్యను పెంచుకోవాలని, ఇంజినీర్ల సంఖ్యకు సమానంగా సైంటిస్టులను నియమించుకోవా�
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంతమ్మగూడెం, పరిసర ప్రాంతాల్లో కాలుష్యాన్ని వెదజల్లుతున్న రసాయనిక పరిశ్రమలను మూసివేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని సర్కారు బడులకు త్వరలో విద్యుత్తు బిల్లుల భారం తప్పనున్నది. బడుల విద్యుత్తు కనెక్షన్లను కమర్షియల్ క్యాటగిరీ నుంచి డొమెస్టిక్ క్యాటగిరీకి ప్రభుత్వ మార్చనున్నది.
ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరిస్..అమెరికాలో మహిళా ఆరోగ్య, ఆహార సంబంధమైన ఔషధాల బయోటెక్నాలజీ సంస్థ మెనోల్యాబ్స్ను కొనుగోలు చేసింది. దీంతో మెనోల్యాబ్స్కు చెందిన ఏడు బ్రాండెడ్ ఔషధా
ప్రయోగశాలల్లో తయారు చేసిన మాంసం విక్రయాలకు అమెరికా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్సైడ్ ఫుడ్స్, గుడ్ మీట్ కంపెనీలకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్ లాభం మార్చితో ముగిసిన త్రైమాసికంలో భారీగా పెరిగింది. 2023 జనవరి-మార్చి మధ్యకాలంలో కంపెనీ నికరలాభం దాదాపు 9
5,200 మంది ఉపాధ్యాయులకు శిక్షణ హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అటవీ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న 1,758 పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు గిరిజన సంక్షేమశాఖ ఏర్పాట�