మాంసంలో కల్తీని పసిగట్టే నూతన టెక్నాలజీని జాతీయ మాంస పరిశోధన కేంద్రం (ఎన్ఆర్సీఎం) ఆవిష్కరించింది. చెంగిచెర్ల కేంద్రంగా మాంసం ఉత్పత్తులపై పరిశోధనలు, అధ్యయనం చేసే ఈ సంస్థ ఎం-ఆర్ఎన్ఏ (మెసెంజర్-రైబో న్�
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో కంది రైతులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతున్నది. కొద్ది రోజులుగా సూర్యాపేట మార్కెట్లో వ్యాపా రులు కందులకు మద్దతుకు మించి క్వింటాల్కు రూ. 7వేల నుంచి 6,500 వరకు
భూతాపానికి కారణమైన గ్రీన్హౌస్ వాయువుల్లో ప్రధానమైనది కార్బన్ డయాక్సైడ్. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఈ వాయువు స్థాయులు ఏటా 1.3 పార్ట్స్ పర్ మిలియన్ పెరుగుతున్నాయి. గత 5వేల ఏండ్లలో 400 రెట్లు వేగంగా కార్
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న గొర్రెల పంపిణీ పథకం అద్భుతాలు సృష్టిస్తున్నది. ఒకప్పుడు రోజుకు ఆరేడు వందల లారీల గొర్రెలను దిగుమతి చేసుకున్న తెలంగాణ.. ఇక ఎగుమతులు చేసే దిశగా అడుగులు వేస్తున్నది.
బెంగుళూరు: ఆగస్టు 31వ తేదీన గణేశ్ చతుర్థి జరుపుకోనున్న విషయం తెలిసిందే. అయితే ఆ రోజున బెంగుళూరులో కొన్ని ఆంక్షలు పెట్టారు. ఆ రోజున జంతు బలి, మాంస విక్రయం జరగకూడదని బ్రుహత్ బెంగుళూరు మహానగ
క్యాన్సర్ను నివారించేందుకు మాంసం తక్కువగా తినాలని తాజా అధ్యయనం సూచించింది. 40 నుంచి 70 ఏండ్ల మధ్య వయసు గల 4 లక్షల 72 వేల మంది అందించిన వివరాల ఆధారంగా పరిశోధకులు ఈ సూచన చేశారు. వివరాలను ఆన్లైన్ వెబ్సైట్ బీ�
జీవ వైవిధ్యానికి నెలవైన హిమాలయాల్లో మరో అరుదైన మొక్కను శాస్త్రవేత్తలు గుర్తించారు. మాంసం తినే ఉట్రికులేరియా ఫర్సెల్లేటా అనే మొక్కను మొదటిసారి హిమాలయాల్లో గుర్తించినట్టు
ఎండాకాలం వచ్చిందంటే చాలు.. బయటి ఉష్ణోగ్రతలకు తోడు ఒంట్లో కూడా వేడి పెరిగిపోతుంది. ఈ సీజన్లో చాలామంది అజీర్ణం, ఆకలి లేకపోవడం, డీహైడ్రేషన్, వడదెబ్బ, కడుపులో మంట, అలసట, చెమటకాయలు
తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన గోదావరి కట్స్ మాంసం మార్కెట్ను ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా
భారీ కబేలాలకు ప్రత్యామ్నాయంగా మినీ స్లాటర్హౌజ్లు జాతీయ మాంసం పరిశోధనా కేంద్రం ఆవిష్కరణ పరిశుభత్ర, నాణ్యమైన మాంసం ఉత్పత్తి, విక్రయం 120 చదరపు అడుగుల్లోనే ఏర్పాటుకు అవకాశం ఆదివారం వచ్చిందంటే చాలు ముక్క �