యూకేలో ఎంబీబీఎస్లో చేరాలనుకొనే విద్యార్థులు ఆ కోర్సులో చేరడానికి ముందే దవాఖానల్లో రెండు వారాలపాటు పనిచేస్తారు. దీనివల్ల ఈ వృత్తి తనకు నప్పుతుందో లేదో.. తాను ఈ వృత్తికి సరిపోతానో లేదోనని ముందే నిర్ధారి�
‘చేత గోరమాయె బతుకు బారమాయే చేసేదేమీ లేక సంచారం బోతున్న, బతుకుదెరువుకాని అమ్మా మాయమ్మా, బొంబాయి వోతున్న అమ్మ మాయమ్మా’ అంటూ ఒకనాడు తెలంగాణలో ఉపాధి లేక, ఉన్నత చదువులకు అవకాశం లేక, చదువులు మధ్యలోనే ఆపేసి పల్ల
క్లాసులో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. మొదటి స్టూడెంట్ టాపర్. అన్ని సబ్జెక్టుల్లో నూటికి 90 మార్కులు వస్తాయి. రెండో విద్యార్థికి పాస్ మార్కులు రావడమే కష్టం. దీంతో ఉపాధ్యాయుడు ఒక నిబంధన పెట్టాడు. వెనుకబడ
అది సన్నకారు రైతు కుటుంబం. వారికి ఎనుకటి నుంచి వచ్చిన ఎకరం వ్యవసాయ భూమే జీవనాధారం. నిత్య ఆదాయం వచ్చే కూరగాయలు పండిస్తూ రోజూ మార్కెట్కు వెళ్లి అమ్ముకొని వస్తూ ఇల్లు గడుపుకునే పేద కర్షకుడి బిడ్డకు ఎంబీబీ�
ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ స్ట్రే వెకెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మూడు విడతల క�
ఎనగందుల ప్రకాశ్ గౌడ్- నీరజ దంపతులు. వీరిది మధ్యతరగతి కుటుంబం. ప్రకాశ్ కరీంనగర్ ఒక ప్రైవేట్ స్కూల్లో హిందీ టీచర్ పనిచేస్తున్నారు. తల్లి నీరజ సిద్దిపేట జిల్లాలోని కేజీబీవీలో కాంట్రాక్ట్ క్రాఫ్ట్ టీచర్ పని
రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూ నివర్సిటీ మాప్ అప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండో విడత కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన �
ఒక డాక్టర్ కావాలంటే ఎంత కష్టమో.. ఆర్థిక స్థోమత లేని వారికి తమ పిల్లలను మెడిసిన్ చదివించాలంటే కూడా అంతే కష్టం. అందులోనూ వెనకా ముందు ఎలాంటి ఆస్తులూ లేని దళిత కుటుంబాలకైతే పగటికలే.
ఆయనేం పెద్ద స్టార్ కాదు. సెలబ్రిటీల కుటుంబంలో పుట్టలేదు. సినీ పరిశ్రమలో పరిచయాలూ లేవు. టాలీవుడ్లో నిలదొక్కుకోవాలనే పట్టుదలతో ఒక్కొక్క నిచ్చెన ఎక్కుతూ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు హీరో గౌతమ్ కృష�
వైద్య విద్య చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించారు సీఎం కేసీఆర్. స్వరాష్ట్రం రాకముందు రాష్ట్రవ్యాప్తంగా కేవలం ఐదు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉండేవి. వీటి పరిధిలో 850 మెడిసిన్ సీట్లు మాత్రమే అందుబాట
ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి, ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల కలను సాకారం చేశారు. గతేడాది నవంబర్ 15న ఉమ్మడి జిల్లాలో జగిత్యాల, రామగుండం కాలేజీలను ప్రారంభించారు.
పేద, మధ్య తరగతి కుటుంబాల వారికి డాక్టర్ కావాలనేది ఒక కల. చదువున్నా ఆర్థికంగా లేకపోవడంతో వారి ఆశ నెరవేరిది కాదు. వారి ఆశయానికి రూపం ఇవ్వాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి �
ప్రతి ఒక్కరికి ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలతో వైద్య విద్య అందరికీ అందుబాటులోకి వస్తున్నది.
మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ రెండో విడత కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ప్రకియ సోమవారం పూర్తయినట్టు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఆగస్టు 30న ఇచ్చిన కన్వీనర్ కోటా రెండో విడుత నోటిఫికేషన్