ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ స్ట్రే వెకెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి మూడు విడతల క�
ఎనగందుల ప్రకాశ్ గౌడ్- నీరజ దంపతులు. వీరిది మధ్యతరగతి కుటుంబం. ప్రకాశ్ కరీంనగర్ ఒక ప్రైవేట్ స్కూల్లో హిందీ టీచర్ పనిచేస్తున్నారు. తల్లి నీరజ సిద్దిపేట జిల్లాలోని కేజీబీవీలో కాంట్రాక్ట్ క్రాఫ్ట్ టీచర్ పని
రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూ నివర్సిటీ మాప్ అప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండో విడత కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన �
ఒక డాక్టర్ కావాలంటే ఎంత కష్టమో.. ఆర్థిక స్థోమత లేని వారికి తమ పిల్లలను మెడిసిన్ చదివించాలంటే కూడా అంతే కష్టం. అందులోనూ వెనకా ముందు ఎలాంటి ఆస్తులూ లేని దళిత కుటుంబాలకైతే పగటికలే.
ఆయనేం పెద్ద స్టార్ కాదు. సెలబ్రిటీల కుటుంబంలో పుట్టలేదు. సినీ పరిశ్రమలో పరిచయాలూ లేవు. టాలీవుడ్లో నిలదొక్కుకోవాలనే పట్టుదలతో ఒక్కొక్క నిచ్చెన ఎక్కుతూ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు హీరో గౌతమ్ కృష�
వైద్య విద్య చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించారు సీఎం కేసీఆర్. స్వరాష్ట్రం రాకముందు రాష్ట్రవ్యాప్తంగా కేవలం ఐదు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉండేవి. వీటి పరిధిలో 850 మెడిసిన్ సీట్లు మాత్రమే అందుబాట
ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి, ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల కలను సాకారం చేశారు. గతేడాది నవంబర్ 15న ఉమ్మడి జిల్లాలో జగిత్యాల, రామగుండం కాలేజీలను ప్రారంభించారు.
పేద, మధ్య తరగతి కుటుంబాల వారికి డాక్టర్ కావాలనేది ఒక కల. చదువున్నా ఆర్థికంగా లేకపోవడంతో వారి ఆశ నెరవేరిది కాదు. వారి ఆశయానికి రూపం ఇవ్వాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి �
ప్రతి ఒక్కరికి ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలతో వైద్య విద్య అందరికీ అందుబాటులోకి వస్తున్నది.
మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ రెండో విడత కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ప్రకియ సోమవారం పూర్తయినట్టు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఆగస్టు 30న ఇచ్చిన కన్వీనర్ కోటా రెండో విడుత నోటిఫికేషన్
నా పేరు రవీనా. మాది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అన్నారం. మా తల్లిదండ్రులు కోట శంకరమ్మ-కిష్టయ్య. ఇద్దరు దివ్యాంగులే. సీఎం కేసీఆర్ సర్కారు ఇచ్చే పింఛనే జీవనాధారం. చిన్న చిన్నగా కూలీ పని చేస్తారు. నే�
Telangana | తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యార్థుల కోసం చేపట్టిన ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ ప్రాజెక్టు సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నది. నీట్ మొదటి విడత కౌన్సిలింగ్లోనే సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాలకు చె�
పేద కుటుంబానికి చెందిన విద్యాకుసుమం నీట్ పరీక్షలో ప్రతిభ కనబరిచి కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. హనుమకొండ హనుమాన్నగర్కు చెందిన జనగామ సురేశ్-కవిత దంపతుల కూతురు హరిప్రియ బుధవారం కన్వ�