నా పేరు రవీనా. మాది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అన్నారం. మా తల్లిదండ్రులు కోట శంకరమ్మ-కిష్టయ్య. ఇద్దరు దివ్యాంగులే. సీఎం కేసీఆర్ సర్కారు ఇచ్చే పింఛనే జీవనాధారం. చిన్న చిన్నగా కూలీ పని చేస్తారు. నే�
Telangana | తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యార్థుల కోసం చేపట్టిన ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ ప్రాజెక్టు సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నది. నీట్ మొదటి విడత కౌన్సిలింగ్లోనే సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాలకు చె�
పేద కుటుంబానికి చెందిన విద్యాకుసుమం నీట్ పరీక్షలో ప్రతిభ కనబరిచి కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. హనుమకొండ హనుమాన్నగర్కు చెందిన జనగామ సురేశ్-కవిత దంపతుల కూతురు హరిప్రియ బుధవారం కన్వ�
దేశంలో 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఏర్పాటు చేసే కొత్త వైద్య కళాశాలల్లో గరిష్ఠంగా 150 అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు మాత్రమే ఉంటాయని, పది లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్ల నిష్పత్తిని ఆయా రాష్ర్టాలు పాటించాలని జ�
తెలంగాణ ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల మెడికల్ కౌన్సెలింగ్లో ఏపీకి చెందిన ఓ విద్యార్థినికి వెబ్ఆప్షన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కాళోజీ వైద్య విశ్వవిద్యాలయానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసి�
కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 2023 సంవత్సరానికి గానూ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఢిల్లీకి చెందిన అపూర్వ టండన్ గురువారం కొత్తపల్లిలోని కాలేజీకి వచ్చి ప్రిన్సిపాల్ శీల లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్�
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ (నర్సింగ్) సీట్లలో ఆలిండియా కోటా భర్తీకి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) నూతన షెడ్యూల్ను విడుదల చేసింది.
తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన ఎంబీబీఎస్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లను ఇతర రాష్ర్టాల విద్యార్థులకు ఇవ్వరాదన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టు లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.
ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. సర్కారు దవాఖానలను బలోపేతం చేసి పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నది. గ్రామాల్లో పల్లె దవాఖానలు ఏర్పాటు చేసి ప్రజలకు భరోసా కల్ప