రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మరోసారి అండగా నిలిచారు. కిష్టయ్య ప్రాణత్యాగంతో కుటుంబ పెద్దను కోల్పోయిన
ఈ సారి నీట్ ర్యాంకులను ఫిజిక్స్ ప్రశ్నలు నిర్దేశించనున్నాయి. ఫిజిక్స్ ప్రశ్నలను ఛేదించిన వారే మంచి ర్యాంకును పొందే అవకాశం ఉన్నది. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ యూజీ
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించే నీట్-యూజీ పరీక్షను సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నీట్ పరీక్షల్లో కాపీయింగ్, తప్పిదాలకు పాల్పడేవారిని అడ్డ�
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)కు సన్నద్ధతపై బుధవారం నుంచి పాఠ్యాంశాలను ప్రసారం చేయనున్నట్టు టీశాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి మంగళవార�
NRI News | ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో మధ్యలో వైద్య విద్య నిలిపేసిన విద్యార్థులు, కేంద్రం సహకారంతో ఉజ్బెకిస్తాన్ లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు.
ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు గణేశ్ బారాయ. ఊరు గుజరాత్లోని గోరఖి అనే కుగ్రామం. ప్రపంచంలోనే అత్యంత పొట్టి డాక్టర్గా గణేశ్ రికార్డు సృష్టించాడు. ప్రతీ విజయం వెనుక ఎన్నో ఆటుపోట్లు ఉంటాయన్నట్టు.. డాక�
ఇండియన్ అసోసియేషన్ ఫర్ డెర్మటాలజిస్ట్, వెనిరాలజిస్ట్, లెప్రాలజిస్ట్ (ఐఏడీవీఎల్) 2024-25 ఎన్నికల్లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ చిన్నపిల్లల చర్మవ్యాధుల వైద్య నిపుణుడు డాక్టర్ కటకం భూమేశ్కుమా�
UG NEET | దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) యూజీ పరీక్షకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ పరీక్షను మే 5వ తేదీన నిర్వహించనున�
నీట్లో మంచి మార్కులు సాధించి దాతల సాయంతో ఎంబీబీఎస్లో చేరిన నిరుపేద విద్యార్థిని కరిష్మాకు.. మళ్లీ ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం వైద్య విద్య కొనసాగింపు ప్రశ్నార్థకంగా మారగా, దిక్కుతోచక సతమతమ�
Sreeleela | ఇప్పుడున్న హీరోయిన్లలో శ్రీలీల అంత బిజీగా ఏ హీరోయినూ లేదు. గత ఏడాది డిసెంబర్లో విడుదలైన ‘ధమాకా’ నుంచి ఈ ఏడాది డిసెంబర్లో వచ్చిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' వరకూ పన్నెండు నెలల్లో శ్రీలీల నటించిన
దేశంలో ఏటా ఎంత మంది డాక్టర్లు తయారవుతున్నారో తెలుసా.. అక్షరాలా లక్షకుపైనే. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల సంఖ్య విపరీతంగా పెరగటంతో క్రమంగా డాక్టర్ల కార్ఖానాగా తయారవుతున్నది.
పీజీ మెడికల్ సీట్ల భర్తీకి సంబంధించి అర్హత మార్కులను ‘జీరో’కు తగ్గించినా.. దేశవ్యాప్తంగా ఎండీ, ఎంఎస్ కోర్సుల్లో 1700కుపైగా సీట్లు ఖాళీగా ఉన్నాయి. రెండు రౌండ్ల కౌన్సెలింగ్ పూర్తయినప్పటికీ, వేలాది సీట్లు