2024 సంవత్సరానికి గాను ఎంబీఏలో క్యూఎస్ ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ను బుధవారం ప్రకటించారు. ఇందులో టాప్-250లో 10 భారత విద్యాసంస్థలకు చోటు దక్కింది.
టీఎస్ ఐసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు 27,075 సీట్లను భర్తీ చేశారు. ఎంబీఏలో 22,679 సీట్లు, ఎంసీఏలో 4,396 సీట్లు నిండాయి. రాష్ట్రంలో మొత్తం 32,299 సీట్లుండగా, ఇంకా 5,224 సీట్లు మిగి
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు ఉన్న డిమాండ్కు అనుగుణంగా ప్రభుత్వం సీట్ల సంఖ్యను పెంచింది. ఎంబీఏలో 3,060, ఎంసీఏలో 2,700 కొత్త సీట్లకు అనుమతిస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శనివారం జీవో జారీచేశారు.
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన ఐసెట్ తుది విడత రిపోర్టింగ్ గడువును అధికారులు పొడిగించారు. శనివారంతో ముగియనున్న గడువును ఈనెల 6 వరకు పొడిగించారు. ఎంబీఏ, ఎంసీఏలో కలిపి మొత్తంగా 25,733 మంది వ
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ వెబ్ కౌన్సెలింగ్లో 92.55శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మంగవారం తుది విడత సీట్లు కేటాయించారు. మొత్తం 27,803 సీట్లకు 25,733 సీట్లు నిండాయి.
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన ఐసెట్ తుది విడత వెబ్ కౌన్సెలింగ్ కొనసాగుతున్నది. వెబ్ ఆప్షన్ల గడువు ఆదివారంతో ముగియనున్నది. శనివారం వరకు 11,839 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లను ఎంచుక�
TS ICET | టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ నెల 14 నుంచి జరగాల్సిన ఐసెట్ కౌన్సెలింగ్ను వాయిదా వేశారు. సెప్టెంబర్ 6 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం 2023-24 విద్యా సంవత్సరానికి నిర్వహించిన ఐసెట్ ఫలితాలను విడుదల చేశారు. గురువారం కాకతీయ విశ్వవిద్యాలయం కామర్స్ సెమినార్ హాల్లో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ఐసెట్ చైర్�
ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం 2023-24 విద్యాసంవత్సరానికి నిర్వహించిన ఐసెట్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. గురువారం కాకతీయ విశ్వవిద్యాలయం కామర్స్ సెమినార్ హాల్లో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ఐసె�
ఇంజినీరింగ్లో నాణ్యమైన విద్యను అందించడంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. హైదరాబాద్లోని నిజాం కాలేజీ మైదానంలో టీన్యూస్ ఆధ్వర్యంలో ఏర్పా
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీఎస్ ఐసెట్-2023 ఆన్లైన్ ప్రవేశపరీక్ష ప్రశాంతంగా జరిగింది. తొలి రోజు శుక్రవారం తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్ లింబాద్రి, ఐసెట్ చైర
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)ల నిర్వహణపై వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎంబీఏ-ఎంఎస్ఎంఈ కోర్సును ప్రవేశపెడుతున్నట్టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంఎస్ఎంఈ (నిమ్స్మే) వర్గాలు తెలిపాయి.