విశ్వనగరంలో దోపిడీ దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. ఏమాత్రం బెరుకు లేకుండా పట్టపగలే వరుస చోరీలకు పాల్పడుతున్నారు. చిన్నచిన్న ఇండ్ల నుంచి పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ వరకు విచ్చలవిడిగా దొంగతనాలకు పాల్�
మధురానగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. మారుతాళాలతో ఇంటి డోర్లు తెరిచి.. లాకర్లను ధ్వంసం చేసి అరకిలోకు పైగా బంగా రు నగలు, వజ్రాభరణాలు, అరలక్ష నగదును దోచుకెళ్లారు.
ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగిన సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్నగర్లో నివాసముండే కేడియా.. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి �
బట్టల వ్యాపారంలో నష్టం రావడంతో భారీ దొంగతనానికి పాల్పడిన వివిధ రాష్ర్టాలకు చెం దిన ముగ్గురు నిందితులను సికింద్రాబాద్ మహంకాళి పోలీసు లు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.28.62వేల నగ దు రికవరీ చేశారు. �
Massive theft | ఏపీలోని అనంతపురం జిల్లాలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. కూతురు పెళ్లి కోసం దాచిన నగదుతో పాటు రూ. 3.50 కోట్ల విలువ చేసే బంగారం, వజ్రాలను దొంగలు దోచుకెళ్లారు.
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్ర శివారులో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి పక్కనే ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో సోమవారం రాత్రి దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు.
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 5 నెలలుగా తాళాలు వేసిన ఇండ్లనే టార్గెట్ చేసి, బంగారు, వెండి ఆభరణాల దొంగతనానికి పాల్పడుతున్న ఏడుగురు యువకులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్లు రామగుండం సీపీ శ్రీనివాస్
ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో భారీ దొంగతనం జరిగింది. ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులతో కలిసి తమ బంధువుల ఇంటికి 11వ రోజు వేడుకకు వెళ్లి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న బంగారం, నగదును దొంగలు ఎ
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో శుక్రవారం భారీ చోరీ జరిగింది. పట్టణానికి చెందిన ఈశ్వర్చంద్ర రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్. స్థానిక కో-ఆపరేటివ్ బ్యాంకు లాకర్లో ఉన్న కిలోన్నర బంగారు ఆభరణాలను శుక్రవారం మధ్
కొత్త వారిని పనిలో పెట్టుకుంటున్నారా? మీ స్థానిక పోలీసుల సహకారంతో వారి పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాతనే వారిని నియమించుకోవాలి. అందుకు పోలీసులు ఎంత పని ఒత్తిడి ఉన్నా మీకు సహాయం చేస్తారని నగర పోలీస్ క
బంజారాహిల్స్ పరిధిలోని ఫిలింనగర్లో భారీ చోరీ జరిగింది. ఆభరణాల తయారీ సంస్థ కార్యాలయంలో ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు.. సుమారు కోటి విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలను తస్కరించారు.
హైదరాబాద్ : మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి షరీఫ్ నగర్లోని ఓ ఇంటిలో భారీ చోరీ జరిగింది. గురువారం గుర్తు తెలియని దుండగులు 40తులాల బంగారం, కొంత నగదును ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే..ఇంటి యజమాని మహమూద్ అల
యాదాద్రి భువనగిరి : ఆలేరు పట్టణంలోని హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న సాయిబాబా ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. దొంగలు ప్రధాన ద్వారం తాళాలు కట్ చేసి దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు 35 కిలో�