యాదాద్రి భువనగిరి : ఆలేరు పట్టణంలోని హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న సాయిబాబా ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. దొంగలు ప్రధాన ద్వారం తాళాలు కట్ చేసి దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు 35 కిలో�
మహబూబాబాద్ : జిల్లాలోని కేసముద్రం మండలం అమీనాపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. 27కిలోల వెండి ఆభరణాలు, 5 తులాల బంగారం ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే..పూజారి ప్రతి రోజు
మాణికేశ్వర్ నగర్లో భారీ చోరీ | ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణికేశ్వర్ నగర్లో భారీ చోరీ జరిగింది. దుండగులు 90 తులాల బంగారు వడ్డాణం, 20 తులాల లాంగ్ చైన్, నాలుగు లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు.