నగరంలో రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు నివారించడం.. నగరవాసులకు పరిశుభ్రమైన వాతావరణంలో కూరగాయల కొనుగోలు చేసే అవకాశం కల్పించే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన మినీ కూరగాయ
నిన్నటిమొన్నటి మార్కెట్లలో కిలో రూ.50 పలికిన ఉల్లి ధర క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. గతనెలలో హోల్సేల్ మారెట్లో కిలో ఉల్లిగడ్డలు రూ.40 నుంచి రూ.50 వరకు విక్రయాలు జరిగాయి.
CHIGURUMAMIDI | మండలంలో వరి కోతలు మొదలయ్యాయి. రైతులు యంత్రాలతో పంట కోసి కల్లాలకు ఐకెపి, సింగిల్ విండో కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయి.
మానవ రక్తం రుచి మరిగి ప్రాణాంతకంగా మారిన తోడేళ్ల బెడదతో యూపీలోని బహరాయిచ్ జిల్లా గడగడలాడుతున్నది. తోడేళ్ల భయంతో పిల్లలు స్కూల్స్, కాలేజీలకు వెళ్లడం మానేశారు.
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ మునుపెన్నడూ లేని స్థాయికి దిగజారింది. సోమవారం ఆల్టైమ్ కనిష్ఠాన్ని తాకుతూ 83.61కి పడిపోయింది. గత శుక్రవారం ముగింపుతో చూస్తే 10 పైసలు తగ్గింది.
గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకుల నడుమ భారీ లాభాలనే అందుకున్నాయి. లోక్సభ ఎన్నికల ఎగ్జిట్పోల్స్, ఫలితాల ప్రభావం ట్రేడింగ్పై ప్రస్ఫుటంగా కనిపించింది. మదుపరులు అమ్మకాలు, కొనుగోళ్ల మధ్�
గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు పడుతూలేస్తూ సాగాయి. ఆఖరి రోజున భారీ నష్టాల కారణంగా స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఓవరాల్గా మదుపరులు.. అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య ఊగిసలాడారు.
ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో సిద్దిపేట జిల్లాలో పొద్దుతిరుగుడు పంటను మార్కెట్లలో కొనుగోలు చేయడం లేదు. రైతులు పొద్దు తిరుగుడును నిల్వచేసి కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. మార్క్ఫెడ్ అధికారులు
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. బ్లూచిప్ సంస్థలైన టీసీఎస్, టాటా మోటర్స్, సన్ఫార్మా షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు �
ఉవ్వేత్తున ఎగిసిన స్టాక్ మార్కెట్లు అంతే వేగంతో కిందకు పడిపోయాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్ఐఐ) తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకోవడంతోపాటు ఐటీ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో గురువార�
రికార్డుస్థాయి నుంచి మొదలైన మార్కెట్ పతనం వరుసగా మూడోరోజైన గురువారం సైతం కొనసాగింది. బీఎస్ఈ సెన్సెక్స్ మరో 315 పాయింట్ల నష్టాన్ని మూటకట్టుకుని 71,187 పాయింట్ల వద్ద నిలిచింది.
తాజా కూరగాయల కొనుగోలులో వారాంతపు సంతలకు ఆదరణ లభిస్తున్నది. మార్కెట్లు, ఆన్లైన్, కిరాణా దుకాణాల్లో కాదని ఎక్కువ మంది వినియోగదారులు వారాంతపు సంతకు క్రేజీ కనబర్చుతున్నట్లు లోకల్ సర్కిల్ సర్వేలో తేలిం
భారతీయ క్యాపిటల్ మార్కెట్లలోకి పార్టిసిపేటరీ నోట్స్ (పీ-నోట్స్) ద్వారా వచ్చే పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. అక్టోబర్ ఆఖరుకల్లా దేశీయ ఈక్విటీ, డెట్ మార్కెట్లతోపాటు హైబ్రిడ్ సెక్యూరిటీల్లో పీ-నోట్
దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడుల (ఎఫ్పీఐ) రాక మందగించింది. గత నెలలో భారీగా తగ్గిపోయినట్టు తాజా గణాంకాల్లో తేలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో మే-జూలై వరకు పెద్ద ఎత్తున వచ�