స్టాక్ మార్కెట్లకు షాక్ అబ్జార్బర్స్ రిటైల్ ఇన్వెస్టర్లేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లలో ఏర్పడుతున్న కుదుపుల్ని తగ్గించేది వారేనని చెప్పారు.
పహాడీషరీఫ్ : జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసేందుకు శనివారం రానున్నట్లు చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ జీపీ. కుమార్ తెలిపారు. �
ఈ ఏడాది ఇప్పటిదాకా రికార్డు స్థాయిలో 63 పబ్లిక్ ఇష్యూలు రూ.1.18 లక్షల కోట్లు సమీకరణ ముంబై, డిసెంబర్ 23: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ ఏడాది ఐపీవోలు పోటెత్తాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఇప్పటిదాకా 63 సంస్థలు పబ్లి�
స్వల్పంగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు ముంబై, నవంబర్ 9: తీవ్ర ఊగిసలాటలో కదలాడిన దేశీయ స్టాక్ మార్కెట్లు పతనాన్ని చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల వార్తలు వచ్చినప్పటికీ దేశీయంగా ఎలాంటి అన�
ఖిలావరంగల్ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దళారి వ్యవస్థను రూపుమాపేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ గోపి అన్నారు. శుక్రవారం వరంగల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ధాన�
న్యూఢిల్లీ, జూలై 9: రూ. లక్ష కోట్ల వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని మార్కెట్లు వినియోగించుకోవచ్చని కేంద్రం చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదని సంయుక్త కిసాన్ మోర్చా ఎద్దేవా చేసింది. 2020-21 సవరించిన బడ్జెట్లో వ్యవస�
ఢిల్లీ అన్లాక్.. 50శాతం సీటింగ్ కెపాసిటీతో మెట్రో సర్వీసులు | దేశ రాజధాని న్యూ ఢిల్లీలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండడంతో ప్రభుత్వం లాక్డౌన్ నుంచి మినహాయింపులు ప్రకటించింది.
మార్కెట్లలో ప్రజల రద్దీని నియంత్రించాలి ఉదయం 10 తర్వాత తిరిగే వాహనాలను సీజ్ చేయాలి పోలీస్ అధికారులకు డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశాలు హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లాక్డౌన్ను మరింత కఠినం�
ముంబై, మే 3: ప్రముఖ ఈ-కామర్స్ సంప్థ ఫ్లిప్ కార్ట్ సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. తమ కష్టమర్ల కోసం ఇప్పుడు సరికొత్త డిస్కౌంట్స్ అందించేందుకు సిద్ధమైంది. అందుకోసమే “ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ సేల్ ” పేరుత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం రూ.47 వేల మార్కును దాటిన బంగారం ధర ఇవాళ మళ్లీ దిగి వచ్చింది. ఢిల్లీలో మంగళవారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.305 తగ్గి రూ.46,756కు చేరింది. క్రితం ట్రేడ్లో త�
జెనీవా, ఏప్రిల్ 13: మాంసాహార మార్కెట్లలో అడవిజంతువుల విక్రయాలను నిలిపివేయాలని వివిధ దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) సూచించింది. మనుషుల్లో వైరస్ వ్యాధులకు 70 శాతానికి పైగా అటువంటి వన్యప్రాణు