ముంబై, మే 3: ప్రముఖ ఈ-కామర్స్ సంప్థ ఫ్లిప్ కార్ట్ సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. తమ కష్టమర్ల కోసం ఇప్పుడు సరికొత్త డిస్కౌంట్స్ అందించేందుకు సిద్ధమైంది. అందుకోసమే “ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ సేల్ ” పేరుత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం రూ.47 వేల మార్కును దాటిన బంగారం ధర ఇవాళ మళ్లీ దిగి వచ్చింది. ఢిల్లీలో మంగళవారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.305 తగ్గి రూ.46,756కు చేరింది. క్రితం ట్రేడ్లో త�
జెనీవా, ఏప్రిల్ 13: మాంసాహార మార్కెట్లలో అడవిజంతువుల విక్రయాలను నిలిపివేయాలని వివిధ దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) సూచించింది. మనుషుల్లో వైరస్ వ్యాధులకు 70 శాతానికి పైగా అటువంటి వన్యప్రాణు
న్యూఢిల్లీ: దేశంలో పసిడి ధరలు ఇవాళ ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.15 తగ్గి రూ.44,949కి చేరింది. క్రితం ట్రేడ్ల�
న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 138 తగ్గి రూ.44,113కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.44,251 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మ�
మళ్లీ గ్రామాల్లోనే ధాన్యం కొనుగోళ్లు.. మొత్తం ప్రభుత్వమే కొంటుంది కరోనాతో అన్నదాతలు ఇబ్బంది పడొద్దు 1.38 లక్షల టన్నుల దిగుబడి అంచనా తెలంగాణవ్యాప్తంగా 6,408 కేంద్రాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన మన పత్తికి అ�
మేడ్చల్, మార్చి 21(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలలో వెజ్-నాన్వెజ్ మార్కె ట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వెజ్-నాన్వెజ్ మార్కెట్�
రెండు రకాలుగా పంట కొనుగోళ్లు రైతులందరికీ గిట్టుబాటు కల్పిస్తాం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం మార్కెట్లను తీసేసినా.. తెలంగాణలో మార్�