న్యూఢిల్లీ: దేశంలో పసిడి ధరలు ఇవాళ ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.15 తగ్గి రూ.44,949కి చేరింది. క్రితం ట్రేడ్ల�
న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 138 తగ్గి రూ.44,113కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.44,251 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మ�
మళ్లీ గ్రామాల్లోనే ధాన్యం కొనుగోళ్లు.. మొత్తం ప్రభుత్వమే కొంటుంది కరోనాతో అన్నదాతలు ఇబ్బంది పడొద్దు 1.38 లక్షల టన్నుల దిగుబడి అంచనా తెలంగాణవ్యాప్తంగా 6,408 కేంద్రాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన మన పత్తికి అ�
మేడ్చల్, మార్చి 21(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలలో వెజ్-నాన్వెజ్ మార్కె ట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వెజ్-నాన్వెజ్ మార్కెట్�
రెండు రకాలుగా పంట కొనుగోళ్లు రైతులందరికీ గిట్టుబాటు కల్పిస్తాం అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం మార్కెట్లను తీసేసినా.. తెలంగాణలో మార్�