గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకుల నడుమ భారీ లాభాలనే అందుకున్నాయి. లోక్సభ ఎన్నికల ఎగ్జిట్పోల్స్, ఫలితాల ప్రభావం ట్రేడింగ్పై ప్రస్ఫుటంగా కనిపించింది. మదుపరులు అమ్మకాలు, కొనుగోళ్ల మధ్�
గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు పడుతూలేస్తూ సాగాయి. ఆఖరి రోజున భారీ నష్టాల కారణంగా స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఓవరాల్గా మదుపరులు.. అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య ఊగిసలాడారు.
ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో సిద్దిపేట జిల్లాలో పొద్దుతిరుగుడు పంటను మార్కెట్లలో కొనుగోలు చేయడం లేదు. రైతులు పొద్దు తిరుగుడును నిల్వచేసి కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. మార్క్ఫెడ్ అధికారులు
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. బ్లూచిప్ సంస్థలైన టీసీఎస్, టాటా మోటర్స్, సన్ఫార్మా షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు �
ఉవ్వేత్తున ఎగిసిన స్టాక్ మార్కెట్లు అంతే వేగంతో కిందకు పడిపోయాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్ఐఐ) తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకోవడంతోపాటు ఐటీ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో గురువార�
రికార్డుస్థాయి నుంచి మొదలైన మార్కెట్ పతనం వరుసగా మూడోరోజైన గురువారం సైతం కొనసాగింది. బీఎస్ఈ సెన్సెక్స్ మరో 315 పాయింట్ల నష్టాన్ని మూటకట్టుకుని 71,187 పాయింట్ల వద్ద నిలిచింది.
తాజా కూరగాయల కొనుగోలులో వారాంతపు సంతలకు ఆదరణ లభిస్తున్నది. మార్కెట్లు, ఆన్లైన్, కిరాణా దుకాణాల్లో కాదని ఎక్కువ మంది వినియోగదారులు వారాంతపు సంతకు క్రేజీ కనబర్చుతున్నట్లు లోకల్ సర్కిల్ సర్వేలో తేలిం
భారతీయ క్యాపిటల్ మార్కెట్లలోకి పార్టిసిపేటరీ నోట్స్ (పీ-నోట్స్) ద్వారా వచ్చే పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. అక్టోబర్ ఆఖరుకల్లా దేశీయ ఈక్విటీ, డెట్ మార్కెట్లతోపాటు హైబ్రిడ్ సెక్యూరిటీల్లో పీ-నోట్
దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడుల (ఎఫ్పీఐ) రాక మందగించింది. గత నెలలో భారీగా తగ్గిపోయినట్టు తాజా గణాంకాల్లో తేలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో మే-జూలై వరకు పెద్ద ఎత్తున వచ�
ప్రభుత్వరంగ సంస్థ గెయిల్ ఇండియా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్ త్రైమాసికానికిగాను కంపెనీ నికర లాభం 51.5 శాతం కరిగిపోయింది. పెట్రో కెమికల్, సహజ వాయువు వ్యాపారాలు బలహీనంగా ఉండటంతో లాభాలపై ప్
హీరో మోటోకార్ప్ వాహన ధరల్ని మరోమారు పెంచుతున్నది. సోమవారం (జూలై 3) నుంచి వివిధ మోటర్సైకిళ్లు, స్కూటర్ల ధరలు దాదాపు 1.5 శాతం మేర పెరుగుతాయని శుక్రవారం ఈ దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం ప్రకటించింది.
తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి పెద్దపీట వేసింది. ప్రతి మున్సిపాలిటీలో సమీకృత మార్కెట్ భవన సముదాయాల నిర్మాణం చేపడుతున్నది. మున్సిపాలిటీ ప్రజల సౌకర్యార్థం ఒకే దగ్గర అన్ని వసతులతో కూడిన మో�