మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా కుడుదుల వెంకన్నను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వెంకటాపూర్ గ్రామానికి చెందిన కుడుదుల వెంకన్న ఎంపీటీసీగా పని చేసిన అనుభవంతో ప�
కమాన్ పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా వైనాల రాజును నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబుకు నమ్మిన బంటుగా ఉంటూ గత ఎన్ని�
పేదింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ అన్నారు. పెగడపల్లి మండలం నామాపూర్ లో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాని�
రాష్ట్ర క్యాబినెట్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం అభినందనీయమని మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుకల తిరుపతి అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని ఇందిరాచౌక్లో సీఏం రెవంత్రెడ్డి, మంత్రి పొన్న ప్రభాకర్, ప్ర
KARIMNAGAR ACB | కరీంనగర్, నమస్తే తెలంగాణ : కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు శనివారం సాయంత్రం దాడి చేసి రూ. 60 వేలు లంచం తీసుకుంటున్న మార్కెట్ కమిటీ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శి ఏ పుర�
జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో మార్కెట్ కమిటీ పాలకవర్గాల ఫైట్ తీవ్రస్థాయిలో జరుగుతున్నది. చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల పదవుల కోసం పార్టీ నేతల్లో తీవ్రమైన పోటీ నెలకొన్నది. మరోవైపు పాలకవర్గాల �
జోగిపేట పట్టణాన్ని అన్నిరంగాలో అభివృద్ధి చేసి పూర్వవైభవం తెస్తానని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం జోగిపేటలో మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్ర�
గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా చిలుక మధుసూదన్రెడ్డి శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే అతి పెద్ద వ్యవసాయ మార్కెట్గా పేరుగాంచిన గడ్డిఅన్నారం మ
కాంగ్రెసోళ్లు చెప్పే కల్లబొల్లి మాటలను నమ్మితే 60 ఏండ్లు వెనక్కి పో తామని సమాచార, పౌరసంబంధాలు, గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 60 ఏండ్లలో చేయ ని అభివృద్ధి 9 ఏండ్లలో సీఎం
రూ.25 వేల కోట్లతో కోచ్ ఫ్యాక్టరీని ఉత్తరాదికి తరలించి, కేవలం రూ.500 కోట్ల వ్యాగన్ ఫ్యాక్టరీని తెలంగాణకు ఇచ్చారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం సంగారెడ్డిలో ని
ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరణకు ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. సెంటర్ల నిర్వహణ బాధ్యతను ఐకేపీ, సింగిల్విండోలు, మార్కెట్ కమిటీలకు అప్పగిస్తున్నది. ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు
మన ఊరికి - మన ఎమ్మెల్యే కార్యక్రమంతో ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కారమవుతాయని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. శుక్రవారం మండలంలోని అభంగాపురంలో రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచందర�
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో రైతన్న తలెత్తుకొని బతుకుతున్నాడని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాల
రాష్ట్రంలోని అన్ని మతాలను ఆదరించే సెక్యులర్ ప్రభుత్వం మాది అని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. అందుకే అందరి సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని తెలిపారు. ఆదివ�