రాష్ట్రంలోని అన్ని మతాలను ఆదరించే సెక్యులర్ ప్రభుత్వం మాది అని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. అందుకే అందరి సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని తెలిపారు. ఆదివ�
సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిగా.. రైతు పక్షపాతిగా అనేక సం క్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె శంకర్పల్లి వ్యవసాయ మార�
ఇబ్రహీంప ట్నం మార్కెట్ కమిటీ చైర్మన్గా చంద్రయ్య నియమితులయ్యారు. గత నాలుగేండ్లుగా ఈ పదవి ఖాళీగా ఉండగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి జోక్యం మేరకు ప్రభుత్వం భర్తీచేసింది.
నూతనంగా ఏర్పాటైన మోటకొండూర్ మండలంలో మరో నూతన వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు కానున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి వెల్లడించారు. ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంతంలోని మోటకొండూర్, వర�
మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు ప్రభుత్వానికి, రైతులకు మధ్య వారధిలా పనిచేయాలని, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. గత పాలకుల హయాంలో దండుగలా మారిన వ్యవసాయ�
మార్కెట్ కమిటీ సభ్యులు సమన్వయంతో ముందుకు సాగాలని, రైతులను సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు సూచించారు. రుద్రంగి మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్హాల్లో ఆదివారం జరిగిన వ్యవసాయ �
రైతులకు, ప్రభుత్వానికి వారధిగా మార్కెట్ కమిటీ పాలకవర్గం పనిచేయాలని, మెరుగైన సేవలందించాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు సూచించారు. వేములవాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో శుక్రవార�
రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల కాలపరిమితిని మూడేండ్లకు పెంచుతూ వ్యవసాయ చట్టంలో సవరణలు తీసుకొచ్చే బిల్లును శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం రెండేండ్లు ఉన్న మార్కెట్
డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి వర్ని : మార్కెట్ కమిటీ పరిధిలోని రైతులకు సౌకర్యాలు మెరుగుపరచడానికి కొత్త పాలకవర్గం కృషి చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు పోచ�
మోత్కూర్ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారం.. హాజరైన మంత్రులు | మోత్కూరు మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమానికి విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, వ్యవసాయశా�