సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు, పర్మనెంట్ కార్మికుల పని పరిస్థితులు, ఒప్పంద విధానాలు, పని ప్రదేశాల్లో ఉన్న రక్షణ సౌకర్యాలపై మంగళవారం లండన్ రీసెర్చ్ స్కాలర్ హేమ వైష్ణవి అధ్యయనం నిర్వహించారు.
విద్యార్థుల్లో ఉన్నత లక్ష్యాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు బేగంపేట ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాంకిషన్ రావు వినూత్నంగా ప్రోత్సాహక కార్యక్రమం చేపట్టారు.
అనేక కష్టాలను ఎదుర్కొంటూ తమ చదువుల కోసం త్యాగాలు చేసే తల్లిదండ్రుల కలలకు సాకారం చేకూర్చాలని, ఈ బాధ్యత ప్రతీ విద్యార్థిపై ఉందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు.
పెద్దపల్లి జిల్లా టీన్జీవో జిల్లా అధ్యక్షుడుగా బొంకూరి శంకర్ వరసగా నాలుగు సార్లు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెద్దపల్లి జిల్లా టీఎన్జీవో సంఘం ఎన్నికలు మంగళవారం కలెక్టరేట్ ప్రాంగణంలోని శ్రీ వేంకటేశ్వర
రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామ శివారులో ఉన్న చీమల చెరువుకు సంబంధించిన తూములు కొల్లగొట్టి కొందరు వ్యక్తులు అక్రమంగా చెరువు నీటిని వదులుతున్నారని ఆరోపిస్తూ గ్రామ రైతులు తహసీల్దార్కు సోమవారం ఫిర్యాద
బీజేపీ నాయకుడు, కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని భూపాలపల్లి జడ్పీ మాజీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్ డిమాండ్ చేశారు.
రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ అనే దళిత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మంథని మండలం గాడిదల గండి సమీపంలో కుళ్ళిన స్థితిలో ఆయన మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైంది.
బ్యాంకులలో భద్రత చర్యలు చేపట్టాలని, సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని మంథని సీఐ బొల్లపల్లి రాజు గౌడ్ బ్యాంకు అధికారులకు సూచించారు. రామగిరి మండలంలోని పలు బ్యాంకులను రామగిరి ఎస్సై తాడవేని శ్రీన�
ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై అన్నదాతలు, బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమాన్ పూర్ మండల కేంద్రంతోపాటు సిద్ది పల్లె గ్రామపంచాయతీ పరిధిలోని బుర్రకాయలపల్లి లో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీఆర్�
రామగిరి మండలం జల్లారం గ్రామపంచాయతీ పరిధిలోని సింగిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన గీత కార్మికుడు ధోనికేటి శ్రీనివాస్ గౌడ్ ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుంచి కిందపడడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు.
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన యువకుడు పెయ్యల సాయితేజ కేసులో నిందితులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు రామగిరి పోలీస్ స్టేషన్ ఎదుట శనివారం ఆందోళనకు దిగారు. కుమారుడి మృతికి కారణ�
రైతులు పండించిన వరి ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర (MSP) కొనుగోలు కేంద్రాల ద్వారానే లభిస్తుందని కమాన్పూర్ ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, రత్నాపూర్ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీ రావు తెలిపారు.
ఇళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను రామగిరి పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ ఎం రమేష్ తెలిపారు.
అట్టడుగు వర్గాల అభ్యున్నతికి మహనీయుల ఆలోచనలను అర్థం చేసుకోవడం అవసరమని, వారి ఆశయాలతోనే సామాజిక మార్పు జరుగుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పేర్కొన్నారు.