రైతులు పండించిన వరి ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర (MSP) కొనుగోలు కేంద్రాల ద్వారానే లభిస్తుందని కమాన్పూర్ ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, రత్నాపూర్ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీ రావు తెలిపారు.
ఇళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను రామగిరి పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ ఎం రమేష్ తెలిపారు.
అట్టడుగు వర్గాల అభ్యున్నతికి మహనీయుల ఆలోచనలను అర్థం చేసుకోవడం అవసరమని, వారి ఆశయాలతోనే సామాజిక మార్పు జరుగుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పేర్కొన్నారు.
ప్రముఖ అంతర్జాతీయ త్రీడీ ఆర్టిస్ట్, పెద్దపల్లి జిల్లా మంథని జేఎన్టీయూ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. శ్రీలంక వేదికగా ఎనిఎల్ప్ గ్రూప్స్ బెంగళూరు నిర్వహించే అంతర్జాతీయ అవార్�
ఊర్లళ్లో తిరిగే తుపాకీ రాముడికి ఉన్న గుర్తింపు కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్రెడ్డికి లేదని, రేవంత్రెడ్డికి ఆయన పార్టీ నాయకులే గుర్తింపు ఇవ్వకుండా అసభ్యకరంగా మాట్లాడుతుండటం నిజంగా సిగ
కమాన్ పూర్ మండల కేంద్రంలోని గ్యాస్ ఏజెన్సీ కేంద్రం వద్ద శనివారం గ్యాస్ సిలిండర్ల కోసం గృహ వినియోగదారులు క్యూలైన్లో బారులు తీరారు. ఇరాన్- ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్న నేపథ్యంలో గ్యాస్ స�
యూట్యూబ్, షార్ట్ ఫిలింలలో ఆసక్తి గల వారికి ఆదివారం అడిషన్స్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మాడిశెట్టి నాగార్జున, శీలం అనీల్రెడ్డి తెలిపారు. ఈ మేరకు వారు శనివారం ఒక ప్రకటన విడుల చేశారు.
ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావంతో రాష్ట్రంలోని ప్రజలకు గ్యాస్ ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి, తాము, సహచర మంత్రి ఉత్తమ్కుమా�
స్థానిక పోచమ్మవాడకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పెరుగు సతీష్ ఆత్మహత్యకు మంత్రి శ్రీధర్బాబు, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్లే కారణమని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు.
భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు గొప్ప సంఘసంస్కర్త, స్త్రీ విద్య విప్లవానికి మార్గదర్శి సావిత్రిబాయి పూలేనని వక్తలు అన్నారు. కమాన్ పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే 129 వ �
పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి మెరిట్తో ఉత్తీర్ణత సాధించాలని బేగంపేట జడ్పీ హెచ్ఎస్ పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు మల్క రాం కిషన్ రావు సూచించారు. పాఠశాలలో శుక్రవారం పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్ర
దివంగత మాజీ శాసనసభాపతి శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలను వేములవాడలో సోమవారం ఘనంగా నిర్వహించారు. భీమ్ రాజ్ కనకరాజు ఆధ్వర్యంలో వేములవాడ రాజన్న ఆలయం ముందు యాచకులకు పండ్లు పంపిణీ చేశారు.
మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లా రాజిరెడ్డి ఆలియాస్ సంగ్రామ్ ఆలియాస్ సత్తన్న పోలీసులకు లొంగి పోయారు. మావోయిస్టు సంచలన నేతగా గుర్తింపు పొందిన మల్లా రాజిరెడ్డి సుధీర్ఘ కాలం అజ్ఞాత జీవితం అనంతరం ప్రస్తుత
ACB Raid | కొనుగోలు చేసిన భూమికి రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని కోరిని బాధితుడి నుంచి లంచం తీసుకున్న సబ్ రిజిస్ట్రార్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.