యూట్యూబ్, షార్ట్ ఫిలింలలో ఆసక్తి గల వారికి ఆదివారం అడిషన్స్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మాడిశెట్టి నాగార్జున, శీలం అనీల్రెడ్డి తెలిపారు. ఈ మేరకు వారు శనివారం ఒక ప్రకటన విడుల చేశారు.
ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావంతో రాష్ట్రంలోని ప్రజలకు గ్యాస్ ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి, తాము, సహచర మంత్రి ఉత్తమ్కుమా�
స్థానిక పోచమ్మవాడకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పెరుగు సతీష్ ఆత్మహత్యకు మంత్రి శ్రీధర్బాబు, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్లే కారణమని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు.
భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు గొప్ప సంఘసంస్కర్త, స్త్రీ విద్య విప్లవానికి మార్గదర్శి సావిత్రిబాయి పూలేనని వక్తలు అన్నారు. కమాన్ పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే 129 వ �
పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి మెరిట్తో ఉత్తీర్ణత సాధించాలని బేగంపేట జడ్పీ హెచ్ఎస్ పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు మల్క రాం కిషన్ రావు సూచించారు. పాఠశాలలో శుక్రవారం పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్ర
దివంగత మాజీ శాసనసభాపతి శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలను వేములవాడలో సోమవారం ఘనంగా నిర్వహించారు. భీమ్ రాజ్ కనకరాజు ఆధ్వర్యంలో వేములవాడ రాజన్న ఆలయం ముందు యాచకులకు పండ్లు పంపిణీ చేశారు.
మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లా రాజిరెడ్డి ఆలియాస్ సంగ్రామ్ ఆలియాస్ సత్తన్న పోలీసులకు లొంగి పోయారు. మావోయిస్టు సంచలన నేతగా గుర్తింపు పొందిన మల్లా రాజిరెడ్డి సుధీర్ఘ కాలం అజ్ఞాత జీవితం అనంతరం ప్రస్తుత
ACB Raid | కొనుగోలు చేసిన భూమికి రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని కోరిని బాధితుడి నుంచి లంచం తీసుకున్న సబ్ రిజిస్ట్రార్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) జన్మదిన వేడుకలను రామగిరి మండలం సెంటినరీ కాలనీలో బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు.
పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశ చిత్రపటంలోనే అగ్రస్థానంలో నిలిపిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని బీఆర్ఎస్ నాయకులు కొనియాడారు. కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు మంథని నియోజకవర్గంలోని
మున్సిపల్ ఎన్నికల్లో పటిష్ఠ బందోబస్తు చేపట్టినట్లు పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి అన్నారు. మంథనిలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్తో కలిసి ఆయన మంగళవారం సందర్శించారు.
మంథనిలో జరుగనున్న పుర పోరుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మంథని మున్సిపాలిటీలో పరిధిలోని 13 వార్డులకు జరిగే ఎన్నికలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను 26 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగ�
పెద్దపల్లి జిల్లాలో మూడు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్లో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.
సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే ఏ అభ్యర్థి ఎంత ఇస్తాడో అని ఆసక్తిగా చూసే ఈ రోజుల్లో మంథనికి చెందిన యువకుడు అందుకు పూర్తి భిన్నంగా ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు..’ అంటూ ఏకంగా ఇంటి గేట్కే బోర్డును పెట్టి అందరికీ