రామగిరి పోలీసుల అత్యుత్సాహం ఓ మహిళకు తీవ్ర గాయాలపాలైంది. రామగిరి పోలీసులు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కమాన్పూర్ ఏఎంసీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ ను మంగళవారం తెల్లవారుజామున అక్రమంగా అదుపులోకి �
మూడు ఓట్లు ఉన్న దుద్దిళ్ల శ్రీధర్ ఎప్పుడు అధికారంలో ఉంటే అప్పడు ఈ సమాజాన్ని అణిచివేస్తూ తొక్కిపెడుతూ ఎవరు మాట్లాడితే వాళ్లను జైలుపాలు చేస్తూ రాజ్యమేలుతున్నాడని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ధ్వ�
రామగిరి మండలంలోని అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు (ఏఎల్పీ)లో సోమవారం జరిగిన ప్రమాదంలో గనిలో విధులు నిర్వహిస్తున్న తుమ్మల సాయి నాథ్ రెడ్డి (జనరల్ అసిస్టెంట్)పై టాప్ పాల్ (గని పైకప్పు భాగం) నుంచి బొగ్గు పెళ్
రామగిరి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బేగంపేట్లో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మల్కా రామకిషన్రావును హైదరాబాద్లోని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ నవీన్ నికోలస్ ప్రత్యేకంగా అభి�
కాంగ్రెస్ పార్టీ తన నిజస్వరూపాన్ని ఏనాడు విస్మరించలేదని, ఆ పార్టీకి ఎప్పుడూ వెలుగులు వస్తే అప్పుడు సమాజానికి చీకటే అలుముకుంటుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. సింగరేణి ఆర్జీ-3 డివిజన్ ఓస
Alumni Meet | కాలం మారినా స్నేహబంధాలు చెదరవని మరోసారి నిరూపించారు పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ పూర్వ విద్యార్థులు. డిగ్రీ పూర్తయిన దాదాపు 15 ఏళ్ల తర్వాత అందరూ ఆదివారం మళ్లీ కలుసుకుని ఆత్మీయంగా �
పంట పొలాల వద్ద, రహదారుల వెంబడి ఉన్న ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ వైర్లు దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రామగిరి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.80 వేల విలువైన కాపర్ వైర్, రూ.20 వేల విలువైన ఏసీ ఔటర�
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు, పర్మనెంట్ కార్మికుల పని పరిస్థితులు, ఒప్పంద విధానాలు, పని ప్రదేశాల్లో ఉన్న రక్షణ సౌకర్యాలపై మంగళవారం లండన్ రీసెర్చ్ స్కాలర్ హేమ వైష్ణవి అధ్యయనం నిర్వహించారు.
విద్యార్థుల్లో ఉన్నత లక్ష్యాలు, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు బేగంపేట ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాంకిషన్ రావు వినూత్నంగా ప్రోత్సాహక కార్యక్రమం చేపట్టారు.
అనేక కష్టాలను ఎదుర్కొంటూ తమ చదువుల కోసం త్యాగాలు చేసే తల్లిదండ్రుల కలలకు సాకారం చేకూర్చాలని, ఈ బాధ్యత ప్రతీ విద్యార్థిపై ఉందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు.
పెద్దపల్లి జిల్లా టీన్జీవో జిల్లా అధ్యక్షుడుగా బొంకూరి శంకర్ వరసగా నాలుగు సార్లు ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెద్దపల్లి జిల్లా టీఎన్జీవో సంఘం ఎన్నికలు మంగళవారం కలెక్టరేట్ ప్రాంగణంలోని శ్రీ వేంకటేశ్వర
రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామ శివారులో ఉన్న చీమల చెరువుకు సంబంధించిన తూములు కొల్లగొట్టి కొందరు వ్యక్తులు అక్రమంగా చెరువు నీటిని వదులుతున్నారని ఆరోపిస్తూ గ్రామ రైతులు తహసీల్దార్కు సోమవారం ఫిర్యాద
బీజేపీ నాయకుడు, కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని భూపాలపల్లి జడ్పీ మాజీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్ డిమాండ్ చేశారు.
రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ అనే దళిత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మంథని మండలం గాడిదల గండి సమీపంలో కుళ్ళిన స్థితిలో ఆయన మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైంది.
బ్యాంకులలో భద్రత చర్యలు చేపట్టాలని, సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని మంథని సీఐ బొల్లపల్లి రాజు గౌడ్ బ్యాంకు అధికారులకు సూచించారు. రామగిరి మండలంలోని పలు బ్యాంకులను రామగిరి ఎస్సై తాడవేని శ్రీన�