పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ముత్యాలమ్మవాడకు చెందిన ఎనగందుల శశాంక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎఫ్టీ) ముంబైలో మాస్టర్ ఆఫ్ డిజైన్ (ఎండిజైన్) కోర్సులో దేశవ్యాప్తంగ�
హనుమకొండలోని జేఎన్ఎం స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ఐదో తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి ఆనంది ప్రతిభ చాటింది. 18 సంవత్సరాల విభాగంలో �
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో స్వయంభూ శ్రీ ఆదివరాహస్వామి జయంతోత్సవాలను ఈనెల 23 నుంచి 26 వరకు వైభవంగా నిర్వహించునున్నట్లు ఆలయ చైర్మన్ ముస్త్యాల దామోదర్, ఈవో కాంతారెడ్డి, ప్రధాన అర్చకులు వరప�
ముత్తారం మండలం ఓడేడు గ్రామానికి చెందిన పొలం మల్లక్క ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందింది. కాగా బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు పోతిపెద్ది కిషన్ రెడ్డి మృతిరాలి భర్త పొలం పోశాలు, కుమారుడు ప్రవీణ్ కు రూ.2వేల న
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు రామగిరి బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నాగేపల్లి చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించిన అనంతరం బేగంపేట్ ప్�
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు బుధవారం ఆరోగ్య కేంద్రం ముందు ప్రధాన రహదారి పై ధర్నా-రాస్తారోకో నిర్వహించారు.
టి లభ్యతను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ చంద్ర సూచించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో పంటల సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ సాగు విధానాలపై శుక్రవారం వ్య
తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్కు మైనింగ్ లీజు మంజూరు కావడం సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవాలలో భాగంగా రామగుండం ఏరియా-1 పరిధిలోని జీడీకే-1&3 ఇంక్లైన్ గనిలో శనివారం ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి కమిషనరేట్ పరిధిలో ఈనెల 7 నుండి 9 వరకు జరిగిన ఐదో తెలంగాణ పోలీస్ మీట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ లో కమాన్ పూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళ కానిస్టేబుల్ గా పనిచే�
ట్రాన్స్ఫార్మర్ ఫీజు సరిచేస్తూ విద్యుత్ షాక్కు గురై కౌలు రైతు మృతి చెందాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని పారుపల్లి గ్రామపంచాయతీలోని శాలగుండ్ల పల్లి శివారులో మంగళవారం చోటుచేసుకుంద�
పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి శంకర్ ను మరోమారు నియమించినట్లు ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు మెరుగుపర్చే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు తాటికొండ శంకర్ డిమాండ్ చేశారు.