రైస్ మిల్లులో బియ్యం గోల్ మాల్ అయిన సంఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు మంథని సీఐ రాజు పేర్కొన్నారు. మంథని పట్టణం పోలీస్ స్టేషన్ లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంథని సీఐ రాజు మాట్లాడారు.
Putta Madhu | బీసీ ఎమ్మెల్యేగా గెలిస్తే ఎన్ని కష్టాలు ఉంటాయో దానికి నేనే సాక్ష్యమని పుట్ట మధు అన్నారు. హైకోర్టు అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య కేసుకు సంబంధించి రామగుండం కమిషనరేట్లో పుట్ట మధు దంపతులు సీబీఐ విచా
కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మండిపడ్డారు. మంథని పట్టణంలోని రాజగృహాలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు.
సోషల్ మీడియాపై పోలీస్, ప్రభుత్వం అత్యుత్సాహం చూపిస్తున్నదని.. అధికార పార్టీ మెప్పు కోసం పోలీసులు బీఆర్ఎస్ నాయకులపై ఇష్టానుసారంగా కేసులు నమోదు చేస్తున్నారంటూ మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శ
ఎద్దు ఏడ్చిన ఏవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం చరిత్రలో బాగుపడ్డది లేదని.. రైతును కన్నీళ్లు పెట్టించే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడ ఎక్కువ కాలం ఉండదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. మంథనిలోని పాత పెట్రో�
నవాబులను ఓడించి తొలి బజన రాజ్యాన్ని స్థాపించిన బజన యుద్ధ వీరుడి సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ ఆయన వారసుడిగా గర్వపడుతున్నానని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. సర్�
తోటి స్నేహితులతో అప్పటి వరకు సరదాగ గడిపి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో లారీ యమపాశంల మారి యువకుడిని బలిగొన్న సంఘటన మంథని మున్సిపల్ పరిధిలోని గంగాపురి క్రాస్ వద్ద గురువారం చోటుచేసుకుంది.
మంథని పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శుక్రవారం భక్తుల సందడి కొనసాగింది. పవిత్ర శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పిల్లాపాపలతో కలిసి అధిక సంఖ్యలో తరలి వచ్చారు.