ఎద్దు ఏడ్చిన ఏవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం చరిత్రలో బాగుపడ్డది లేదని.. రైతును కన్నీళ్లు పెట్టించే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడ ఎక్కువ కాలం ఉండదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. మంథనిలోని పాత పెట్రో�
నవాబులను ఓడించి తొలి బజన రాజ్యాన్ని స్థాపించిన బజన యుద్ధ వీరుడి సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ ఆయన వారసుడిగా గర్వపడుతున్నానని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. సర్�
తోటి స్నేహితులతో అప్పటి వరకు సరదాగ గడిపి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో లారీ యమపాశంల మారి యువకుడిని బలిగొన్న సంఘటన మంథని మున్సిపల్ పరిధిలోని గంగాపురి క్రాస్ వద్ద గురువారం చోటుచేసుకుంది.
మంథని పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శుక్రవారం భక్తుల సందడి కొనసాగింది. పవిత్ర శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పిల్లాపాపలతో కలిసి అధిక సంఖ్యలో తరలి వచ్చారు.
మంథని పట్టణానికి చెందిన నరెడ్ల కృష్ణ చైతన్య అరుదైన ఘనత సాధించారు. యూనివర్సిటీ ఆఫ్ పీపుల్, కాలిఫోర్నియాలోని పసాదేనాలొని విశ్వవిద్యాలయం నుండి అడ్వాన్స్ టీచింగ్ అండ్ లెర్నింగ్ లో మాస్టర్ పూర్తి చేయడానికి
మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా కుడుదుల వెంకన్నను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వెంకటాపూర్ గ్రామానికి చెందిన కుడుదుల వెంకన్న ఎంపీటీసీగా పని చేసిన అనుభవంతో ప�
ముత్తారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పోతుపెద్ది కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా కేటీఆర్ చిత్�
అయిల్ ఫామ్ లో అంతర పంటలు వేయడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టీకల్చర్ అధికారి శేఖర్ అన్నారు. మండలంలోని రైతు వేదికలో అయిల్ ఫామ్ రైతులతో బుధవారం అవగాహన కార్యాక్రమం నిర్వహించా�
గంగమ్మ తల్లి బోనాల జాతర వేడుకలను గంగపుత్ర బెస్తలు బుధవారం అంగరంగ వైభవంగా ఘనంగా జరుగుపుకున్నారు. ప్రత్యేకంగా ఆలంకరించిన పల్లకిలో శ్రీ గంగామాత విగ్రహాన్ని ఉంచి కొబ్బరి కాయ కొట్టి గంగమ్మ తల్లి బోనాల వేడు�
Manthani | మంత్రి శ్రీధర్ బాబుకు చెందిన మంథని నియోజక వర్గం పాలకుర్తి మండలం కన్నల బోడగుట్టపల్లిలో 12 రోజులుగా కరెంటు లేక పొలాలు ఎండుతున్న పట్టించకునే నాథుడు లేక రైతలు ఇబ్బంది పడుతున్నారు.
బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని, పోలీసుల కేసులకు భయపడేవారు ఎవరూ లేరని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. పోలీసులు ప్రజల కోసం కాకుండా కాంగ్రెస్ పార్టీ కోసం ప
ముత్తారం మండలంలోని అడవిశ్రీరాంపూర్ గ్రామంలో నిమ్మతి చంద్రయ్య ఇటివల మరణించగా ఆ కుటుంబాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ బుధవారం పరామర్శించారు. ముందుగా మృతుడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిం