డివిజన్లోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాలతో పాటు పెద్దపల్లి నియోజకవర్గంలోని కాల్వశ్రీరాంపూర్లో కొనసాగిన స్థానిక సంస్థల ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ఎలాంటి ఘర్షణలు, అల్లర్లు లేకుండా ప్రశా�
Manthani | తొలి విడుత పంచాయతీ ఎన్నికలు డివిజన్ పరిధిలో మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ మండలాలతో పాటు పెద్దపల్లి నియోజకవర్గంలోని కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో ప్రశాంతంగా జరుగుతున్నది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రి శ్రీధర్కు ముఖం చెల్లడం లేదని, అందుకే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులను తన పార్టీలో చేర్చుకొని తనను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను సర్పంచ్ పోటీలో లేకుండా చేసి ఏక�
Peddapalli : తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ప్రాణత్యాగం చేసిన సాయి ఈశ్వరాచారి(Sai Eshawra Chari) మృతి పట్ల బీసీ కులాల నాయకులు సంతాపం తెలిపారు.
బేగంపేట గ్రామంలో తాజాగా ప్రారంభించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మంత్రి శ్రీధర్ బాబు చిత్రాలు, ప్లెక్సీలు కొనసాగుతుండటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న ఈ సమయంలో ఇలా�
మంథని మండలం పుట్టపాక గ్రామంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ . కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించకపోవడంతో ‘నమస్తే తెలంగాణ’లో కోడ్ అమలులో ఉన్న ఫ్లెక్సీలు తొలగించరా..? అనే కథనాన్న
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన గ్రామాల్లో ఏర్పాటుచేసిన వివిధ పార్టీల ఫ్లెక్సీలను అధికారులు తొలగించడం లేదు. మంథని మండలం పుట్టపాక గ్రామంలో ఒక పార్టీ నాయకులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను తొలగించకపోవడం పట్ల ఆ గ
మంథని మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల వేడి మొదలైంది. ఆయా గ్రామపంచాయతీలో ఆశావాహు�
రైస్ మిల్లులో బియ్యం గోల్ మాల్ అయిన సంఘటనలో నిందితులను అరెస్టు చేసినట్లు మంథని సీఐ రాజు పేర్కొన్నారు. మంథని పట్టణం పోలీస్ స్టేషన్ లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంథని సీఐ రాజు మాట్లాడారు.
Putta Madhu | బీసీ ఎమ్మెల్యేగా గెలిస్తే ఎన్ని కష్టాలు ఉంటాయో దానికి నేనే సాక్ష్యమని పుట్ట మధు అన్నారు. హైకోర్టు అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య కేసుకు సంబంధించి రామగుండం కమిషనరేట్లో పుట్ట మధు దంపతులు సీబీఐ విచా
కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మండిపడ్డారు. మంథని పట్టణంలోని రాజగృహాలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు.