అదనపు కట్నం కోసం భార్య గొంతు కోసి హత్య చేసేందుకు యత్నించిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. తీవ్ర గాయాలతో దవాఖానలో చేరిన సదరు మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ఘటన నాగోల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోట�
ఓ వృద్ధురాలి బంగారు పుస్తెల తాడును తస్కరించారు. నాగోల్ పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, హయత్నగర్ మండలం, గౌరెల్లి గ్రామానికి చెందిన వీరమ్మ (65) సోమవారం మధ్యాహ్నం ఆధార్ అప్డేట్ కోసం గ్రామంలోని
ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం ద్వారా దోమలు వృద్ధిని అరికట్టవచ్చునని మనసురాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి తెలిపారు. ఎంటమాలజీ శాఖ ఆధ్వర్యంలో మన్సూరాబాద్ డివిజన్ కాస్మోప
పదిహేడు నెలల కిందట పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పార్కులను రెండు రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, లేనిపక్షంలో గేట్ల తాళాలు పగలగొట్టి ప్రజలకు అప్పజెప్పుతామని ఎమ్మెల్యే దేవిరెడ్
నకిలీ డాక్యుమెంట్లతో అటవీ భూమిని అంటగట్టిన ముఠా మోసం వెలుగులోకి వచ్చింది. మన్సూరాబాద్ సర్వే నంబర్-7లోని అటవీశాఖకు చెందిన భూమి పూర్వీకుల నుంచి తమకు సంక్రమించిదంటూ యూనిస్ఖాన్, ఆయన భార్య వాసం తులసమ్మ అ
ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) అల్లుడికి చెందిన పోర్షే కారు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో అపహరణకు గురయింది. దిల్రాజ్ అల్లుడు అర్చిత్ రెడ్డి (Archith Reddy) జూబ్లీహిల్స్లోని దసపల్లా హోటల్కు (Daspalla Hotel) రూ.1.7కోట్�
ఆర్కేపురం : హయత్నగర్, ఎల్బీనగర్, సిరీస్, సౌంత్ఎండ్ పార్కు, మన్సూరాబాద్, శ్రీనివాస కాలనీ, ఫణిగిరి కాలనీ, విద్యుత్నగర్ 11కేవీ ఫీడర్ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం ఈ దిగువ తెలిపిన ప్రాంతాల్లో విద్య�
మన్సూరాబాద్ : నాగోల్లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో భక్తి, శ్రద్ధలతో గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క�
మన్సూరాబాద్ : సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిబింబమైన పండుగల ఆవశ్యకతను యువతకు తెలియజేసే విధంగా కాలనీల సంక్షేమ సంఘాలు కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ�
మన్సూరాబాద్ : పదిహేను సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు కలిగిన పిల్లలకు వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైందని ఎంఆర్ డీసీ చైర్మన్ , ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. మన్సూరాబాద
మన్సూరాబాద్ : రెండు చేతులు లేకున్నా నోటితో బొమ్మలు గీస్తున్న మౌత్ ఆర్టిస్ట్ కె. స్వప్నికకు ఉప్పల ఫౌండేషన్ చేయూతనిచ్చింది. శ్రీకాకుళంకు చెందిన కొవ్వాడ సరస్వతి తమ కుమార్తె కె. స్వప్నికతో కలిసి నగరానికి �
మన్సూరాబాద్ : ఎల్బీనగర్, నాగోల్ డివిజన్, రాక్హిల్స్కాలనీకి చెందిన సామాజిక కార్యకర్త, రైస్ ఏటీఎం ఫౌండర్ దోసపాటి రాము పర్సన్ ఆఫ్ ది ఇయర్ ‘ ది వీకెండ్ లీడర్’ 2020 అవార్డును అందుకున్నారు. రాక్హిల్స