మన్సూరాబాద్ : నిరుపేదల కుటుంబాలలో జరుగుతున్న వివాహాలకు ఉప్పల ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాలుగా పుస్తె, మట్టెలు, చీర, గాజులను అందించే సాంప్రదాయం కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివ�
మన్సూరాబాద్ : టైలరింగ్ షాపు నడుపుతున్న ఓ మహిళ మెడలో నుంచి నాలుగు తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగుడు అపహరించుకుపోయాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ అశోక్రెడ్�
ఎల్బీనగర్ : ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని వరద నీటి నుండి పూర్తిస్థాయిలో విముక్తి కల్గించేందుకు రూ. 103.25 కోట్లతో వరదనీటి కాలువ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించనున్నారు. వరదనీటి కాలువల పనులను పూర్తిస్థాయిలో
మన్సూరాబాద్ : సహారాఎస్టేట్స్ కాలనీలో అస్తవ్యస్తంగా మారిన రోడ్ల నిర్మాణం కోసం రూ. 87.30 లక్షల నిధులు మంజూరు చేయించడం జరిగిందని త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి స
మన్సూరాబాద్ : యువతిపై పలుమార్లు కత్తితో పొడిచి దారుణానికి ఒడిగట్టిన ప్రేమోన్మోదిని పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరు పరిచారు. నిందితుడికి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినట్లు ఎల్బీన�
మన్సూరాబాద్ : జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన వాటర్ ఏటీఎం దగ్ధమైన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వాటర్ ఏటీఎం దగ్ధమవ్వడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీ�
అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి ఆర్థిక సహాయం మన్సూరాబాద్ : అనారోగ్యంతో బాదపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ కుటుంబానికి ఉప్పల ఫౌండేషన్ అపన్నహస్తం అందించింది. లంగర్హౌజ్, ఎండీ లైన్కు చెంది�
మన్సూరాబాద్ : పేదింటి ఆడబిడ్డ పెండ్లికి నాగోల్లోని ఉప్పల ఫౌండేషన్ అపన్నహస్తం అందించి చేయూతనిచ్చింది. కొత్తపేట గ్రామానికి చెందిన నేమూరి నాగేష్, వనజ దంపతుల కుమార్తె తేజస్విని వివాహం ఇటీవల నిశ్చయమైంది
మన్సూరాబాద్ : పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సంస్థ చేయూతనిస్తుందని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. ఎల్బీనగర్, బైరామల్
మన్సూరాబాద్ : అనాథ విద్యార్థులకు సమాజంలోని మంచి చెడుల పట్ల అవగాహన కల్పించేందుకు యువత ముందు కు రావడం ఎంతో అభినందనీయమని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివ�
మన్సూరాబాద్ : ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియాఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నాగోల్లోని కోఆపరేటివ్ బ్యాంకు కాలనీలో నిర్వహ�