ఉమ్మడి జిల్లాలోని మంజీరా పరీవాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా ఆగడంలేదు. బరితెగించిన ఇసుకాసురులు యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతున్నారు. మంజీరా పరీవాహక ప్రాంతంలో అధికారిక ఇసుక క్వారీలను మూసివేశారు. జ్యుడీషియల్�
ఏడుపాయల (Edupayala) వనదుర్గ ఆలయం మరోసారి మూతపడింది. మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు ఆలయాన్ని మూసివేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో భారీగా వరద పోటెత్తింది.
మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమాత ఆలయం (Edupayala Temple) ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నది. భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో సింగూరు ప్రాజెక్టు రెండు గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో ఏడుపాయల వనదుర్గ ప్రాజెక్టు పొంగ
మెదక్లోని ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం (Edupayala Temple) ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నది. భారీ వర్షాలు కురుస్తుండటంతో మూడు రోజులుగా వరద ఆలయాన్ని చుట్టుముట్టింది. దీంతో దుర్గామాత ఆలయంలోకి భారీగా వరద ప్రహిస్తున్నది.
పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీమాతను ఆదివారం భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీరానదిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
CM KCR | రాజకీయాలు అంటే సులభంగా తీసుకోవద్దు.. ఓటును సులభంగా వేయొద్దు అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. రాజకీయం అంటే చాలా గంభీరమైన విషయం.. ఇదేమీ సినిమా మ్యాట్నీ షో కాదు. ఎవడో చెప్పిండని ఓటేస్తే ఆ ఓటే �
CM KCR | ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నేతృత్వంలో మెదక్ నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రామాయంపేటకు ఆర్డీవో ఆఫీసు, డిగ్రీ కాలేజీ వచ్చింది.. అది �
Sangareddy | సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం కొల్కూర్ గ్రామ సమీపంలో ఘోరం జరిగింది. ఓ ట్రాక్టర్ అదుపుతప్పి మంజీరా నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
Manjeera Kumbh Mela | జహీరాబాద్ : మంజీరా కుంభమేళాకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రాఘవపూర్ - హుమ్నాపూర్ శివారుల�
Manjeera Kumbh Mela | మంజీర నదిలో పుష్కరుడు ప్రవేశించిన వేళ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని పంచవటి క్షేత్రం ఆవరణలో సోమవారం నుంచి గరుడగంగ కుంభమేళా ప్రారంభంకానున్నది. పంచవటి క్ష్రేతం పీఠాధిపతి కాశీనాథ్ బాబ
Manjeera Pushkaralu | మంజీరా నది పుష్కరాలకు సిద్ధమైంది. మెదక్ మండలం పేరూరు గ్రామ సమీపంలోని గరుడగంగ సరస్వతీ మాత ఆలయం వద్ద నేటి నుంచి 12 రోజుల పాటు నిర్వహించనున్న వేడుకలకు అధికారులు, ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశా
Manjeera Pushkaralu | మెదక్ జిల్లా మెదక్ మండలం పేరూర్ గ్రామ శివారులో గరుడగంగా మంజీరా నదికి 2011లో తొలిసారి పుషరాలు నిర్వహించారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమ సారథి, ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ పుష్కరాలను ప్రారంభించారు.
Medak Dist | పాపన్నపేట మండలం ఎల్లాపూర్ సమీపంలోని మంజీరా నదిలో ఆరుగురు మత్స్యకారులు చిక్కుకున్నారు. ఎగువన భారీ వర్షాలు కురవడంతో సింగూర్ ప్రాజెక్టు నుండి నీటి విడుదల చేయడంతో ఏడుపాయల వన దుర్గామాత ఆలయం వద్ద మంజీర�
Medak | మ్మడి మెదక్ జిల్లాలో వానలు దంచికొడుతున్నాయి. శివ్వంపేట మండలంలో కుండపోతగా వర్షం కురుస్తున్నది. భారీ వానతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తుండగా, కుంటలు, చెరువులు
నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టుకు చెందిన మూడు వరద గేట్ల ద్వారా 14,900 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్నట్లు నీటి పారుదల శాఖ ఈఈ సోలోమాన్ తెలిపారు. సెప్టెంబర్ 8వ తేదీన నీటి విడుదలను మంజీరా�