Manjeera River | సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల మీదుగా ప్రవహించే మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్ర నుంచి భారీగా వరద నీరు రావడంతో.. మంజీరా ఉరకలేస్తోంది. మంజీరా నది తీర ప్రాంతంలోని హుస్సేన్ నగర్,
నిజాంసాగర్ : ఎగువ భాగం నుంచి నిజాంసాగర్ ప్రాజెక్ట్కు ఇన్ఫ్లో పెరుగుతుండడంతో గురువారం సాయంత్రం వియర్ నంబర్ 12లో ఏడు వరద గేట్లు, వియర్ నంబర్ 16 నుంచి 5గేట్ల ద్వారా నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్న�
చిరుత పులి | నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో చిరుతపులి కలకలం రేపుతున్నది. జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని మంజీరా నది పరివాహక ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నది.
గులాబ్ తుఫాన్ కారణంగా మంజీరానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కామారెడ్డి జిల్లాలోని ఆ గ్రామం చుట్టూ నీళ్లే. బయటకు పోవటానికి వీల్లేని పరిస్థితి. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఓ 16 నెలల చిన్నారికి అత్యవసర ఔషధాలు కా�
వరద నీటిలో తెప్పలో గ్రామానికి వెళ్లిన జిల్లా అడిషనల్ కలెక్టర్ బోధన్ : మంజీర నదికి మూడు రోజులుగా వస్తున్న భారీ వరద, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ఫలితంగా జలదిగ్బంధంలో ఉన్న హంగర్గా గ్రామాన్న�
పీర్ల దర్శనానికి వెళ్తుండగా దుర్ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్లో విషాధం బీర్కూర్, జూన్ 26: పీర్ల దర్శనానికి వెళ్తూ నలుగురు జలసమాధి అయ్యారు. మంజీరా న ది దాటుతుండగా ఇసుకకయ్యలో పడి దుర్మరణం చెందారు. ఈ ఘటన �
విషాదం.. నీటిలో మునిగి ముగ్గురి మృతి.. ఒకరి గల్లంతు | కామారెడ్డి జిల్లా బీర్కుర్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నీటిలో మునిగి ముగ్గురు మృతి చెందగా.. మరొకరు గల్లంతయ్యారు.