పీర్ల దర్శనానికి వెళ్తుండగా దుర్ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్లో విషాధం బీర్కూర్, జూన్ 26: పీర్ల దర్శనానికి వెళ్తూ నలుగురు జలసమాధి అయ్యారు. మంజీరా న ది దాటుతుండగా ఇసుకకయ్యలో పడి దుర్మరణం చెందారు. ఈ ఘటన �
విషాదం.. నీటిలో మునిగి ముగ్గురి మృతి.. ఒకరి గల్లంతు | కామారెడ్డి జిల్లా బీర్కుర్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నీటిలో మునిగి ముగ్గురు మృతి చెందగా.. మరొకరు గల్లంతయ్యారు.