గత రెండు నెలలుగా అల్లర్లతో అట్టుడికిన మణిపూర్లో (Manipur Violence) ప్రజలు ఇంకా అభద్రతతో నలిగిపోతున్నారని జేడీయూ ఎంపీ రాజీవ్ రంజన్ (లలన్) సింగ్ అన్నారు.
అల్లర్లతో అట్టుడికిన మణిపూర్లో (Manipur Violence) క్షేత్రస్ధాయి పరిస్ధితిని మదింపు చేసేందుకు విపక్ష కూటమి ఇండియా ప్రతినిధులు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. 21 పార్టీలకు చెందిన విపక్ష నేత�
Gaurav Gogoi | మణిపూర్లో హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, లోక్సభలో కాంగ్రెస్ పార్టీ ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్ విమర్శలు గుప్పి�
Badri Seshadri : సీజేఐపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన రైటర్ భద్రి శేషాద్రిని అరెస్టు చేశారు. పెరంబదూరు జిల్లా పోలీసులు ఇవాళ ఉదయం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మణిపూర్ అంశంపై సీజే చంద్రచూడ్ చేసిన వ్యాఖ్
PM Modi | మణిపూర్లో జరుగుతున్న అకృత్యాలపై ప్రధాని మోదీ మౌనం వహించడంపై సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కొన్ని రోజుల క్రితం మిజోరం రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు ఆ పార్టీకి రాజీనామా చేయగా, తాజ
మణిపూర్ ఘటనపై చర్చకు బీఆర్ఎస్ పట్టువిడువకుండా పోరాడుతున్నది. ఆ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై అత్యవసరంగా రాజ్యసభ, లోక్సభలో చర్చ జరిపి, శాంతియుత వాతావరణ పరిస్థితులు నెలకొల్పేందుకు తక్షణ చర్యలు చేపట్ట�
Manipur Violence | ‘రాత్రంతా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. బుల్లెట్ల శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. భయంతో నిద్ర పట్టలేదు. రాత్రి నుంచి ఏమీ తినలేదు’ మణిపూర్లో తాజా పరిస్థితి గురించి బిష్ణుపూర్ జిల్లాలోని మోయిరాంగ్
ప్రపంచ వేదికల మీద ప్రజాస్వామ్య ప్రవచనాలు వల్లించే విశ్వగురుకు సొంత దేశంలో సమస్యలు పట్టవు. మంటల్లో మలమల మాడుతున్న మణిపూర్పై ప్రధాని మోదీ పెదవి విప్పరు.
Manipur Horror | మణిపూర్లో ఒక మూక ఇద్దరు మహిళలపై లైంగిక దాడి చేసి, వారిని నగ్నంగా ఊరేగించిన దారుణ ఘటనకు సంబంధించిన కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుందని ఒక ఉన్నతాధికారి తెలిపారు.
పార్లమెంట్లో వాయిదాల పర్వం కొనసాగుతున్నది. మణిపూర్ అంశంపై మొదటి నుంచి పట్టు విడవని ప్రతిపక్షాలు తమ ఆందోళనలను గురువారం కూడా కొనసాగించాయి. లోక్సభలో విపక్ష సభ్యులు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు.
కల్లోలిత ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం 1958లో పార్లమెంట్ ‘ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్' చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ద్వారా త్రివిధ దళాలకు ప్రత్యేక అధికారాలు ఇవ్వబడ్డాయి.
Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో మరోసారి హింస చెలరేగింది. గురువారం ఉదయం బిష్ణుపూర్ (Bishnupur) జిల్లాలోని మొరాంగ్ ప్రాంతంలో కొందరు అల్లరి మూకలు రెచ్చిపోయారు.