Uddhav Thackeray | బీజేపీ (BJP)పై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హర్యానా (Haryana), మణిపూర్ (Manipur) లో చోటు చేసుకున్న ఘర్షణలపై కేంద్రానికి సూటి ప్రశ్నలు సంధించా�
మణిపూర్ అంశంపై చర్చించాల్సిందేనని బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. మణిపూర్ హింసాకాండంపై చర్చించాలని కోరుతూ బుధవారం లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. సభ ప్రారంభం కాగాన�
Manipur violence | 1949 అక్టోబర్ 15న భారత్లో అంతర్భాగమైన మణిపూర్, కొన్ని దశాబ్దాల పాటు కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగి, అనేక పోరాటాల ఫలితంగా 1972లో ఒక రాష్ట్రంగా అవతరించింది. సుమారు 30 వరకూ వివిధ కులాలు, తెగలు ఉన్నా, ముఖ్యం�
Lok Sabha | పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాల ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. వర్షాకాల సమావేశాల ప్రారంభం నుంచి మణిపూర్ హింసాత్మక ఘటనలపై పార్లమెంటులో చర్చ కోసం విపక్ష పార్టీలు పట్టుబట్టాయి.
Manipur Violence | అల్లర్లు, హింసాత్మక ఘటనలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur Violence) అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలలకు పైనే ఆ రాష్ట్రంలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త
Parliament | మణిపూర్ అల్లర్ల అంశం (Manipur violence) పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను (Parliament Monsoon Session) కుదిపేస్తోంది. బుధవారం లోక్ సభ (Lok Sabha) ప్రారంభం కాగానే మణిపూర్ అల్లర్లు, ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లును వ్యతిరేకిస్తూ విపక్ష స�
Manipur Violence | మణిపూర్లో మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటనను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. మహిళలపై జరుగుతున్న హింస, దారుణ ఘటనలు అసాధారణ పరిణామంగా అభివర్ణించింది.
Manipur Violence: మణిపూర్లో మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనకు చెందిన అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ సాగింది. బాధిత మహిళల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. అయితే మే 3వ తేదీ నుంచి ఇప
Parliament Sessions | మణిపూర్ అంశం (Manipur violence) పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను (Parliament Monsoon Session) కుదిపేస్తోంది. దీంతో ఎగువ, దిగువ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సోమవారం కూడా ఉభయ సభల్లో అదే పరిస్థితి నెలకొంది.