Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో మరోసారి హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఉఖ్రుల్ (Ukhrul ) జిల్లాలో కుకీ తెగవారు నివసించే తోవాయి గ్రామం (Thowai village)లో శుక్రవారం తెల్లవారుజామున కొందరు అల్లరి మూకలు కాల్పులకు తె�
దేశవ్యాప్తంగా మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజలు మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేసి.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన వేడుకల్�
వంద రోజులుగా మణిపూర్ మండుతున్నా మన స్టేషన్ మాస్టర్ ప్రధాన మంత్రి మోదీ పట్టించుకోవడంలేదని ప్రముఖ సినీనటుడు, రచయిత, సామాజిక ఉద్యమకారుడు ప్రకాశ్రాజ్ మండిపడ్డారు. మలం, కులం దేహానికి, దేశానికి ప్రమాదం అ
Prakash Raj | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మూడు నెలల నుంచి జాతుల వైరంతో రగిలిపోతుంటే పార్లమెంటులో నాయకులు నువ్వా నేనా అన్నట్లు రాజకీయం చేశారే తప్ప సమస్య పరిష్కారంపై మాట్లాడలేదని ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రక�
Manipur gang rape horror | మణిపూర్లో కుకీ వర్గానికి చెందిన మహిళలపై మే నెలలో జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ శిబిరాల్లో తలదాచుకున్న బాధిత మహిళలు ధైర్యం చేసి ముందుకు వస్తున్నారు. తాజాగా 37 ఏ
చట్టబద్ధ పాలన మీద నమ్మకాన్ని పునరుద్ధరించడం తమ లక్ష్యమని సుప్రీంకోర్టు మణిపూర్ వ్యవహారంలో వ్యాఖ్యానించింది. డబుల్ ఇంజిన్ సర్కారు వైఫల్యాన్ని కూడా అవి ఎత్తిచూపుతున్నాయి. చట్టబద్ధ పాలన చట్టుబండలు అ�
జమ్మూకశ్మీర్లో మే 4న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్కు చెందిన ఆర్మీ జవాన్ పబ్బాల అనిల్ మృతిచెందగా, ఆయన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింద
మణిపూర్లో ఇద్దరూ గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి, ఆపై అత్యాచారం చేసిన సంఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ సంఘటన జరిగిన రెండు నెలల తర్వాత బయటకు వచ్చింది. బాధిత మహిళలు చెప్పినదాని ప్రకారం
Al-Qaeda : ఆల్ ఖయిదా ఉగ్ర సంస్థకు చెందిన భారతీయ యూనిట్.. మణిపూర్ హింసను ప్రేరేపిస్తున్నట్లు ఓ రిపోర్టు ద్వారా వెల్లడైంది. ఆ రాష్ట్రంలో జరుగుతున్న హింస వెనుక ఆ ఉగ్ర సంస్థ హస్తం ఉన్నట్లు ఓ ఆంగ్ల పత్ర�
Manipur DGP Rajiv Singh: జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలతో మణిపూర్లో హింసాత్మక ఘటనలపై విచారణ జరిపించనున్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్ర సర్కార్ తెలిపింది. మరో వైపు మణిపూర్ డీజీపీ రాజీవ్ సింగ్ ఇవాళ కోర్
Manipur violence | మణిపూర్లో హింసాత్మక సంఘటనలు (Manipur violence) కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 15 ఇండ్లు దగ్ధం కాగా, కాల్పుల్లో కొందరు గాయపడ్డారు. పశ్చిమ ఇంఫాల్ జిల్లాలోని లాంగోల్ గేమ్స్ గ్రామంలో అల్లరి మూక రెచ్చిపోయింది.
మణిపూర్లో మరోసారి హింస (Manipur violence) చెలరేగింది. శుక్రవారం అర్ధరాత్రి బిష్ణుపూర్ (Bishnupur) జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో ముగ్గురు మరణించారు. కుకీ (Kuki) వర్గానికి చెందిన పలు ఇండ్లు అగ్నికి ఆహుతయ్యాయి (Houses burnt
మూడు నెలలుగా అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్లో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. తాజాగా బుధవారం చురాచాంద్పూర్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు, ఆర్మీకి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బలగాలు టి