మణిపూర్లో హింస కొనసాగుతున్నది. మంగళవారం ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని కౌట్రక్ గ్రామంలో రెండు బృందాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. మరొకరు కనిపించకుండా పోయారు. ఈ ఘటనలో బీజేపీ యువ మోర్చా మాజీ అధ్య
మణిపూర్లో హింసాత్మక ఘటనలకు అడ్డుకట్ట పడటం లేదు. గురువారం బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన తుపాకీ కాల్పుల ఘటనలో మరో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణలు, హింస కొనసాగుతున్నాయ�
మణిపూర్లో మళ్లీ అశాంతి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెంగ్నోపాల్ జిల్లాలోని సరిహద్దు పట్టణం మోరేలో భద్రతా బలగాల తాత్కాలిక పోస్ట్పై మిలిటెంట్లు దాడులు చేశారు. కుకీ మిలిటెంట్లుగా భావిస్తున్న వారు చేస�
Manipur violence | మణిపూర్ రోడ్లపై ముడిచమురు పెద్ద ఎత్తున ప్రవహించింది. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని విద్యుత్తు కేంద్రం నుంచి ముడిచమురు పెద్ద ఎత్తున లీక్ అయింది. లీమాఖోంగ్ పవర్స్టేషన్ నుంచి బుధవారం రాత్రి ఈ లీక�
Manipur Violence | మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. (Manipur Violence) పోలీస్ కమాండోలపై మిలిటెంట్స్ కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఒక పోలీస్ కమాండోకు గాయాలయ్యాయి. అలాగే ఆందోళనకారులు కొందరి ఇళ్లకు నిప్పుపెట్టారు.
Manipur Violence | మణిపూర్లో జాతి ఘర్షణల వల్ల చెలరేగిన హింసాకాండలో (Manipur Violence) మరణించిన వారి మృతదేహాలను 8 నెలల తర్వాత మార్చురీల నుంచి బయటకు తీస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా పలు చోట్లకు తరలించి ఖననం చేస్తున్నారు.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మళ్లీ ఘర్షణలు రేగాయి. సోమవారం రెండు మిలిటెంట్ గ్రూపులు పరస్పరం కాల్పులకు తెగబడ్డాయి. టెంగ్నోపాల్ జిల్లాలో ఇరు గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో 13 మంది మిలిటెంట్లు చనిపోయారని జిల
Manipur violence | మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. టెంగ్నౌపాల్ జిల్లా సైబాల్ సమీపంలోని లీతూ గ్రామంలో రెండు తెగలకు చెందిన జనం మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరినొకరు కర్రలు, రాళ్లతో కొట్టుకున్నారు. తుపాకులతో కాల్చ�
Manipur | మణిపూర్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొబైల్ ఇంటర్నెట్ నిషేధాన్ని నవంబర్ 13వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు మణిపూర్ ప్రభుత్వం ప్రకటించి�
మణిపూర్ రాజధాని ఇంఫాల్, దాని పరిసర ప్రాంతాల్లో సోమవారం మళ్లీ ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. మైబమ్ అవినాష్ (16), నింగ్తౌజమ్ ఆంథోనీ (19) అనే ఇద్దరు టీనేజర్లు ఆదివారం అదృశ్యమవడంతో మూడు ప్రముఖ ఉన్నత పాఠశాలల వ�
హింసాత్మక వీడియోల వ్యాప్తిని అడ్డుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మణిపూర్ ప్రభుత్వం నిర్ణయించింది. హింసాత్మక ఘటనలు, ఆస్తుల విధ్వంసానికి సంబంధించిన వీడియోలను షేర్ చేసేవారి పట్ల చట్ట ప్రకారం �
Manipur Violence | మైతీ కుకీల తెగల మధ్య ఐదు నెలలుగా సాగుతున్న ఘర్షణలో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మండిపోతున్నది. ఆందోళనకారులతో పాటు శాంతిభద్రతలను కాపాడేందుకు మోహరించిన సాయుధ బలగాల కర్కశానికి సామాన్యులు బలైపోతున్నా�
Manipur Violence | ఇద్దరు విద్యార్థుల హత్యతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ పోలీసు అధికారి (senior IPS officer) రాకేష్