Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో (Manipur Violence)లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మణిపూర్లో ఈ ఏడాది జూలైలో ఆచూకీ లేకుండా పోయిన మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు చనిపోయినట్లు ఫొటోలు బ�
Manipur: మణిపూర్ను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది. 19 ఏరియాలను దాని నుంచి మినహాయించారు. రాష్ట్రంలో అశాంతి నెలకొన్నట్లు స్థానిక ప్రభుత్వం వెల్లడించింది. ఇటీవల ఆ రాష్ట్రంలో రెండు తెగల మధ్య వార్ న�
Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur Violence)లో తాజాగా మరోసారి హింస చెలరేగింది. రాజధాని ఇంపాల్ (Imphal)లో మంగళవారం వందలాది మంది విద్యార్థులు (Manipur Students) నిరసన చేపట్టారు.
Manipur Violence | నాలుగు నెలలకు పైగా రెండు జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur Violence) లో తాజాగా ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించారు (Internet restored).
మణిపూర్లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఆయుధాల్ని కలిగివున్నారన్న ఆరోపణలతో ఐదుగురు యువకుల్ని భద్రతా బలగాలు అరెస్టు చేయగా, దీనిపై రాష్ట్రంలోని మహిళా సామాజిక సంస్థ ‘మీరా పైబి’, స్థానిక క్లబ్బులు �
Manipur Violence | జాతుల మధ్య వైరంతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ఇంకా రగులుతూనే ఉన్నది. హింసాత్మక ఘటనలు చెలరేగి నాలుగు నెలలకు పైగా గడిచినా, నేటికీ రాష్ట్రంలో పరిస్థితులు సద్దుమణగడం లేదు.
Manipur Violence | రెండు జాతుల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో గత కొన్ని నెలలుగా కల్లోల పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మే 3న ప్రారంభమైన ఈ ఘర్షణలు ఇప్పటికీ చల్లారలేదు. కాగా, ఈశాన్య రాష్ట్రంలో హింస చ�
Manipur Violence | బీజేపీ పాలిత మణిపూర్లో హింసాత్మక సంఘటనలు (Manipur Violence) ఇంకా కొనసాగుతున్నాయి. తాజా కాల్పుల్లో ఒక పోలీస్ మరణించగా ఇద్దరు స్థానికులు గాయపడ్డారు.
Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం మరోసారి అక్కడ హింస చెలరేగింది. కాంగ్పోకి (Kangpopki ) జిల్లాలో నిషేధిత ఉగ్రవాద గ్రూపులు (Banned Terror Groups) రెచ్చిపోయాయి. ఈ ఉదయం కుకీ-జో �
Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో శుక్రవారం మరోసారి హింస చెలరేగింది. తెంగ్నౌపాల్ (Tengnoupal) జిల్లాలోని పల్లెల్ (Pallel ) పట్టణంలో సాయుధ స్థానికులు (Armed Locals), భద్రతా బలగాల (Security Forces) మధ్య భారీ ఎదురు కాల్పులు చోటు చేసు�
మణిపూర్లో బుధవారం మరోసారి హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలోని ఫౌగగ్చావో ఇఖాయ్లో భద్రతా బలగాలు బాష్పవాయు గోళాలు ప్రయోగించడంతో 40 మందికి పైగా ఆందోళనకారులకు గాయాలయ్యాయి.
ప్రస్తుతం మణిపూర్లో (Manipur) జరుగుతున్న అన్ని పరిణామాలకు కాంగ్రెస్ (Congress) పార్టీయే కారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ (N Biren Singh) విమర్శించారు. రాష్ట్రంలో హింసను (Manipur Violence) సృష్టించింది ఆ పార్టీయేనని ఆరోపి
Manipur Violence | మణిపూర్ హింసాకాండపై రిటైర్డ్ జస్టిస్ గీతా మిట్టల్ కమిటీ నివేదిక సమర్పించిందని సుప్రీంకోర్టు తెలిపింది. హింసాత్మక సంఘటనకు సంబంధించి మిట్టల్ కమిటీ మూడు నివేదికలను సమర్పించిందని సుప్రీంకోర్�
మణిపూర్లో జరుగుతున్న అత్యాచారాలు, మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘట్టాల మీద ప్రధాని మోదీ 80 రోజులు నోరు విప్పకపోవడానికి కారణమేమిటని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఈ అఘాయిత్యాలు జూలై 19న బయటకు వచ్చిన వీడియో ద్�
మణిపూర్లో సాధారణ పరిస్థితులు నెలకొని ఉంటే.. ఆ రాష్ట్రంలో జీ20 సదస్సు నిర్వహించాలని సమాజ్వాదీ పార్టీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కేంద్ర ప్రభుత్వానికి సవాల్ చేశారు. మణిపూర్లో సాధారణ �