దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోని, మణిపూర్ సంక్షోభంపై మాట మాట్లాడని కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. తీర్మానాన్ని అనుమతించిన లోక్సభ స్పీకర�
మణిపూర్ తన పేరులోని మణిని కోల్పోయింది. అక్కడ జరుగుతున్న మారణహోమం చూస్తూ ఉంటే మనుషులు ముందుకు వెడుతున్నారా, వెనక్కిపోతున్నారా అన్న భయం కలుగుతున్నది. అసలు మనిషి తత్వం బతికి ఉన్నదా అన్న అనుమానం కలుగుతున్�
Biren Singh | రెండు జాతుల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ (Biren Singh) రాజీనామా (resigning) చేయబోతున్నారంటూ గత కొన్ని రోజుల�
రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మాట్లాడుతూ తాము మణిపూర్ గురించి మాట్లాడుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఈస్టిండియా కంపెనీ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
Manipur violence | మణిపూర్ (Manipur violence)లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మాతృదేశాన మాతృమూర్తులకు లభిస్తున్న గౌరవమర్యాదలు చూసి సగటు స్త్రీగా, భారత పౌరురాలిగా మతిపోతున్నది. నిజంగా ఈ సమయంలో మతితప్పి ఉంటే బాగుండుననిపిస్తున్నది. రాజ్యాంగస్ఫూర్తి విలువలు దహించివేయబడిన పాలనలో ఉ�
మణిపూర్ హింస, మహిళలపై లైంగిక దాడుల ఘటనలపై ఓ స్వతంత్ర కమిటీతో విచారణ జరిపించాలని, 4 వారాల్లో నివేదిక సమర్పించేలా చూడాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రిటైర్డ్ జడ్జీ నేతృత్వంల�
Parliament | మణిపూర్తో పాటు పలు అంశాలపై చర్చకు డిమాండ్ చేస్తూ విపక్షాలు చేస్తున్న ఆందోళనతో పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లుతున్నాయి. అయితే, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విపక్ష పార్టీల నేతలతో టెలీఫోన్
Lok Sabha | మణిపూర్లో హింసాత్మక ఘటనలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో సోమవారం ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి వాయిదాల పర్వం కొనసాగుతున్నది. ఉదయం సభ ప్రారంభమవగానే ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదా
Manipur Violence | మణిపూర్లో చెలరేగుతున్న హింస కేవలం శాంతిభద్రతల సమస్య కాదని, దీని వెనుక భారీ కుట్ర ఉన్నదని ఆ రాష్ట్ర అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యే పోలిన్లాల్ హోకిప్ తెలిపారు. హింస మొదలైనప్పుడే సమస్యను చెప్పు�