కల్లోలిత ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం 1958లో పార్లమెంట్ ‘ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్' చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ద్వారా త్రివిధ దళాలకు ప్రత్యేక అధికారాలు ఇవ్వబడ్డాయి.
Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో మరోసారి హింస చెలరేగింది. గురువారం ఉదయం బిష్ణుపూర్ (Bishnupur) జిల్లాలోని మొరాంగ్ ప్రాంతంలో కొందరు అల్లరి మూకలు రెచ్చిపోయారు.
దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోని, మణిపూర్ సంక్షోభంపై మాట మాట్లాడని కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. తీర్మానాన్ని అనుమతించిన లోక్సభ స్పీకర�
మణిపూర్ తన పేరులోని మణిని కోల్పోయింది. అక్కడ జరుగుతున్న మారణహోమం చూస్తూ ఉంటే మనుషులు ముందుకు వెడుతున్నారా, వెనక్కిపోతున్నారా అన్న భయం కలుగుతున్నది. అసలు మనిషి తత్వం బతికి ఉన్నదా అన్న అనుమానం కలుగుతున్�
Biren Singh | రెండు జాతుల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ (Biren Singh) రాజీనామా (resigning) చేయబోతున్నారంటూ గత కొన్ని రోజుల�
రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మాట్లాడుతూ తాము మణిపూర్ గురించి మాట్లాడుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఈస్టిండియా కంపెనీ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
Manipur violence | మణిపూర్ (Manipur violence)లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మాతృదేశాన మాతృమూర్తులకు లభిస్తున్న గౌరవమర్యాదలు చూసి సగటు స్త్రీగా, భారత పౌరురాలిగా మతిపోతున్నది. నిజంగా ఈ సమయంలో మతితప్పి ఉంటే బాగుండుననిపిస్తున్నది. రాజ్యాంగస్ఫూర్తి విలువలు దహించివేయబడిన పాలనలో ఉ�
మణిపూర్ హింస, మహిళలపై లైంగిక దాడుల ఘటనలపై ఓ స్వతంత్ర కమిటీతో విచారణ జరిపించాలని, 4 వారాల్లో నివేదిక సమర్పించేలా చూడాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రిటైర్డ్ జడ్జీ నేతృత్వంల�
Parliament | మణిపూర్తో పాటు పలు అంశాలపై చర్చకు డిమాండ్ చేస్తూ విపక్షాలు చేస్తున్న ఆందోళనతో పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లుతున్నాయి. అయితే, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విపక్ష పార్టీల నేతలతో టెలీఫోన్